ఏపీలో రోడ్లన్ని అధ్వానంగా ఉన్నాయని, వాటిని వెంటనే బాగు చేయాని జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఙప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని వివరించేందుకుగాను పలు ఫొటోలను జనసేన నేతలు ప్రదర్శిస్తున్నారు. కాగా, జిల్లాలోని మలికిపురం మండలం కేశనపల్లి నుంచి వెళ్లే రహదారి అంతా గుంతల మయంగా మారిందని స్థానికులు చెప్తున్నారు. ఈ రహదారిలో నిత్యం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంటున్నారు.
స్కూల్స్కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నట్లు వివరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్లు బాగు చేయాలని వేడుకుంటున్నారు. ఇకపోతే ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో రోడ్లన్నీ బాగు చేయాలని అధికారులకు సమీక్షా సమావేశం సందర్భంగా సూచించారు. వర్షాలు ఆగిపోయాక యుద్ధప్రాతిపదికన రోడ్లన్నీ పూర్తి చేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏపీలోని రోడ్ల విషయమై తాడేపల్లిలోని సీఎం ఆఫీసులో జగన్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.