
7th Pay Commission
7th Pay Commission : సెవెన్త్ పే కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు పెంచబోతున్న విషయం తెలిసిందే. డీఏ బకాయిలతో పాటు ఫిట్ మెంట్ కూడా త్వరలోనే పెంచబోతోంది. అయితే.. అదే సెవెన్త్ పే కమిషన్ సిఫారసులను మధ్య ప్రదేశ్ రాష్ట్రం అవలంభించబోతోంది.మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 11 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం డీఏను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 20 శాతమే ఉంది.నిజానికి.. సెవెన్త్ కమిషన్ సిఫారుసుల ప్రకారం.. డీఏను గత సంవత్సరమే ప్రకటించాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల పెండింగ్ లో పడింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో.. డీఏ పెంపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.వచ్చే నెల నుంచి డీఏ పెంపునకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది ప్రభుత్వం. దీనితో పాటు.. లడ్లీ లక్ష్మీ అనే స్కీమ్ ద్వారా రూ.25 వేలను ప్రభుత్వం అందిస్తోంది.
11 percent da hike confirmed with 7th pay commission
కాలేజీలో అడ్మిషన్ కోసం బాలికల కోసం తీసుకొచ్చిన స్కీమ్ అది.హర్యానా ప్రభుత్వం కూడా గత సంవత్సరం జులై నుంచి డీఏను 31 శాతం పెంచింది. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. 28 శాతం నుంచి 31 శాతానికి డీఏను పెంచింది. దీని వల్ల.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ.. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు డీఏను పెంచుతున్నాయి.
New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…
Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…
Karthika Deepam 2 March 30th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతూ, తెలుగు బుల్లితెర…
Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్లోని…
Peanuts : పేదవాడి బాదంగా పిలువబడే వేరుశెనగ పప్పులు కేవలం రుచికరమైన చిరుతిండి మాత్రమే కాదు, ఇవి గుండె ఆరోగ్యానికి…
Vastu Plants : మన నివాస స్థలంలో ఉండే శక్తి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రం…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఓటు షేర్ అంశం హాట్ టాపిక్గా మారింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని…
Tomahawk : అమెరికా రక్షణ రంగంలో తోమహాక్ క్షిపణులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దశాబ్దాలుగా శత్రువుల గుండెల్లో నిద్రపోతున్న…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.…
Raghava Mining : తెలంగాణ శాసనసభ వేదికగా రాఘవ మైనింగ్స్ వ్యవహారం ఒక పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. సభలో…
Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక హాట్ టాపిక్ గానే ఉంటోంది. తాజాగా అసెంబ్లీలో అమరావతిని ఏకైక…
New COVID Variant : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ 'BA.3.2' 'సికాడా' వేరియంట్ వార్తలు ప్రజల్లో…
This website uses cookies.