
7th Pay Commission
7th Pay Commission : సెవెన్త్ పే కమిషన్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు జీతాలు పెంచబోతున్న విషయం తెలిసిందే. డీఏ బకాయిలతో పాటు ఫిట్ మెంట్ కూడా త్వరలోనే పెంచబోతోంది. అయితే.. అదే సెవెన్త్ పే కమిషన్ సిఫారసులను మధ్య ప్రదేశ్ రాష్ట్రం అవలంభించబోతోంది.మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 11 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు 31 శాతం డీఏను పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 20 శాతమే ఉంది.నిజానికి.. సెవెన్త్ కమిషన్ సిఫారుసుల ప్రకారం.. డీఏను గత సంవత్సరమే ప్రకటించాల్సి ఉంది. కానీ.. కరోనా వల్ల పెండింగ్ లో పడింది. ప్రస్తుతం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులు చక్కదిద్దుకోవడంతో.. డీఏ పెంపుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు.వచ్చే నెల నుంచి డీఏ పెంపునకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనుంది ప్రభుత్వం. దీనితో పాటు.. లడ్లీ లక్ష్మీ అనే స్కీమ్ ద్వారా రూ.25 వేలను ప్రభుత్వం అందిస్తోంది.
11 percent da hike confirmed with 7th pay commission
కాలేజీలో అడ్మిషన్ కోసం బాలికల కోసం తీసుకొచ్చిన స్కీమ్ అది.హర్యానా ప్రభుత్వం కూడా గత సంవత్సరం జులై నుంచి డీఏను 31 శాతం పెంచింది. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. 28 శాతం నుంచి 31 శాతానికి డీఏను పెంచింది. దీని వల్ల.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరిగాయి. దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ.. సెవెన్త్ పే కమిషన్ ప్రకారం.. ఆయా రాష్ట్రాల ఉద్యోగులకు డీఏను పెంచుతున్నాయి.
India vs Namibia : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
ధన్య బాలకృష్ణ, Dhania Balakrishna ,, Ester Noronha ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ చిత్రం…
Funky Movie Review : సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ Producer Naga Vamsi…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దళపతి' విజయ్ పోటీపైనే చర్చ జరుగుతోంది. తన కొత్త…
BB JODI Season 2 Manas : బిగ్ బాస్ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో బుల్లితెర ప్రేక్షకులను…
BB JODI Season 2 : బీబీ జోడీ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది,…
Viral : విలువలనేవి అటకెక్కిన వైనం ఇది. మనిషి తన విచక్షణను కోల్పోయి, వావి వరసలను విస్మరించి ప్రవర్తిస్తే సమాజం…
Vijay - Rashmika : టాలీవుడ్లో క్రేజీ జంటగా పేరుగాంచిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి మరోసారి ఆసక్తికరమైన…
This website uses cookies.