nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం డీఏ పెరిగిన విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 2.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 1.90 లక్షల పెన్షనర్ల కోసం డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
7th Pay Commission 3 percent da hike announced to this state govt employees
ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏ 3 శాతం పెరగడంతో ఆ డీఏ కాస్త 34 శాతంగా మారింది. పెరిగిన 3 శాతం డీఏ వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంటే జనవరి, జులైలో డీఏ, డీఆర్ ను సవరిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ పెరిగింది. 4 శాతం డీఏ పెరిగింది. పెరిగిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
Business ideas in telugu puff kurkure snacks business
అంటే.. జనవరి 1 నుంచి డీఏ బకాయిలు ఏప్రిల్ జీతంలో జమకానున్నాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో 4 శాతం డీఏ.. ఈసంవత్సరం జులైలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. డీఏ పెంపుతో పాటు 18 ఏళ్లు పైబడి స్పిటి ప్రాంతాల్లో నివసించే మహిళలకు నెలకు రూ.1500 ఉచితంగా అందిస్తున్నట్టు హిమాచల్ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 వేల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
Ac Setting : సమ్మర్ లో ఎక్కువగా AC ని వినియోగిస్తుంటారు. ఇటువంటి క్రమంలో కొన్ని పెను ప్రమాదాలు కలగవచ్చు.…
Ishant Sharma : ఐపీఎల్ 2025లో 35వ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ…
This website uses cookies.