
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం డీఏ పెరిగిన విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 2.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 1.90 లక్షల పెన్షనర్ల కోసం డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
7th Pay Commission 3 percent da hike announced to this state govt employees
ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏ 3 శాతం పెరగడంతో ఆ డీఏ కాస్త 34 శాతంగా మారింది. పెరిగిన 3 శాతం డీఏ వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంటే జనవరి, జులైలో డీఏ, డీఆర్ ను సవరిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ పెరిగింది. 4 శాతం డీఏ పెరిగింది. పెరిగిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
Business ideas in telugu puff kurkure snacks business
అంటే.. జనవరి 1 నుంచి డీఏ బకాయిలు ఏప్రిల్ జీతంలో జమకానున్నాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో 4 శాతం డీఏ.. ఈసంవత్సరం జులైలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. డీఏ పెంపుతో పాటు 18 ఏళ్లు పైబడి స్పిటి ప్రాంతాల్లో నివసించే మహిళలకు నెలకు రూ.1500 ఉచితంగా అందిస్తున్నట్టు హిమాచల్ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 వేల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.
India wins T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర…
Karthika Deepam 2 March 9th 2026 Monday Episode : బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'కార్తీకదీపం 2'…
Drinking Water While Eating : మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆహారం మరియు నీరు అత్యంత ముఖ్యమైనవి. అయితే వాటిని…
Side Effects of Tea : ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి టీ తాగితేనే చాలా మందికి…
Vidura Niti : మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో కనిపించే అమూల్యమైన జ్ఞానరత్నాలలో ఒకటి విదుర నీతి. ధృతరాష్ట్ర మహారాజు అడిగిన…
T20 World Cup 2026 Final India vs New Zealand : అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ…
Chiranjeevi Wife : తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా కోట్లాది మంది…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరు తెలియని వారు ఉండరు.…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ పాదయాత్రల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్…
Rajendra Prasad : తెలుగు చిత్రపరిశ్రమలో ‘నటకిరీటి’గా ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్…
Ghatkesar ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో రెండు కుటుంబాలు ఎదుర్కొంటున్న జీవన సంగ్రామం ఎంతో హృదయాన్ని కదిలించేలా ఉంది. ఒకే…
This website uses cookies.