
nirmala sitharaman urges for 8th cpc about da rate
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల 4 శాతం డీఏ పెరిగిన విషయం తెలిసిందే. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు డీఏ పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న 2.15 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 1.90 లక్షల పెన్షనర్ల కోసం డీఏను 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
7th Pay Commission 3 percent da hike announced to this state govt employees
ప్రస్తుతం ఉన్న 31 శాతం డీఏ 3 శాతం పెరగడంతో ఆ డీఏ కాస్త 34 శాతంగా మారింది. పెరిగిన 3 శాతం డీఏ వల్ల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి అదనంగా రూ.500 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే.. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు అంటే జనవరి, జులైలో డీఏ, డీఆర్ ను సవరిస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవలే డీఏ పెరిగింది. 4 శాతం డీఏ పెరిగింది. పెరిగిన డీఏ.. జనవరి 1, 2023 నుంచి అమలులోకి వస్తుందని కేంద్రం తెలిపింది.
Business ideas in telugu puff kurkure snacks business
అంటే.. జనవరి 1 నుంచి డీఏ బకాయిలు ఏప్రిల్ జీతంలో జమకానున్నాయి. అయితే.. ఏడో వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో 4 శాతం డీఏ.. ఈసంవత్సరం జులైలో పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. డీఏ పెంపుతో పాటు 18 ఏళ్లు పైబడి స్పిటి ప్రాంతాల్లో నివసించే మహిళలకు నెలకు రూ.1500 ఉచితంగా అందిస్తున్నట్టు హిమాచల్ ప్రభుత్వం ప్రకటించింది. దీని వల్ల.. ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 9 వేల మంది మహిళలకు లబ్ది చేకూరనుంది.
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
This website uses cookies.