
7th Pay Commission in DA is likely to increase by 4 percent
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హోలీ పండుగ ఈ సారి ప్రత్యేకం కానున్నది. కరోనా కాలంలో ప్రభుత్వం వారికి గిప్ట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ పండుగ చాలా స్పెషల్ కానుంది. అసలే కరోనా టైంలో ఆర్థికంగా ఉద్యోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఈ హోలీ పండుగకు వారికి ప్రత్యేకంగా అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఎస్బీఐ పర్సనల్ లోన్, ఎస్బీఐ ఇన్ స్టంట్ లోన్ ద్వారా స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ ఇచ్చే విషయమై కేంద్రం ప్రకటించింది.
దీని ప్రకారం ఉద్యోగులకు రూ.10వేలు ఇవ్వాలనే నిబంధన పెట్టనున్నట్టు సమాచారం. ఇలా ఉద్యోగులకు హోలీ పండుగ సందర్భంగా రూ.10 వేల అడ్వాన్స్గా అందే అవకాశముంది. మరో గుడ్ న్యూస్ ఎంటంటే దీనికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వడ్డీ చెల్లించాల్సిన పని సైతం ఉండదు. ఇందుకు మార్చి 2022 వరకు మాత్రమే చాన్స్ ఉంది.గత ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ ఈ ఆఫర్ ఇచ్చింది. పండుగల సమయంలో ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్స్ ముందే లోడ్ చేస్తారు. ఇక ఈ డబ్బును కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ. వెయ్యి చొప్పున పది నెలల్లో వాయిదా పద్దతిలో చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
7th pay commission central Govt employees get da hike March
ఇందుకు సంబంధించి సుమారు రూ. 4 వేల కోట్ల నుంచి రూ. 5 వేల కోట్లు వరకు అవసరం ఉంటుంది. మరి ఈ అడ్వాన్స్ నిజంగానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాస్త ఊరటనిస్తుంది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వల్ల చాలా మంది ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుంది.
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
This website uses cookies.