
7th Pay Commission
7th Pay Commission : కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు త్వరలోనే పేస్కేల్ ను పెంచనున్నారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘానికి ఆరు నెలల పాటు చైర్మన్ గా ఉండేలా కర్ణాటక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ సుధాకర్ రావును నియమించారు. అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీబీ రామమూర్తి, శ్రీకాంత్, వనవల్లిలను ప్యానెల్ కు సభ్యులుగా చేర్చారు. ప్యానెల్ మెంబర్ సెక్రటరీగా హెప్ సిబా రాని కొర్లపాటిని నియమించారు.
2022 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్ పెంపుపై ఈ ప్యానెల్ నిర్ణయం తీసుకోనుంది. అయితే.. ఈ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగులకు పేస్కేల్ పెంపు విషయంతో పాటు విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ స్టాఫ్, పార్కులు, రిటైర్ అయిన వాళ్లకు రెసిడెన్సీలు, వీటన్నింటిపై కమిషన్ నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే.. సీజీహెచ్ఎస్ స్కీమ్ కింద ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగులకు ఇచ్చే హాస్పిటల్ ట్రీట్ మెంట్ రికమెండేషన్స్ పై కూడా ఈ ప్యానెల్ సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు.
7th Pay Commission latest updates on karnataka govt employees pay scale hike
సీజీహెచ్ఎస్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే రూ.50,500 బేసిక్ వేతనం ఉన్నవాళ్లే అర్హులు అవుతారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వార్డ్స్ లకు అర్హత సాధిస్తారు. కానీ.. అక్టోబర్ 28, 2022 నుంచి బేసిక్ వేతనం విషయంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. జనరల్ వాళ్లకు రూ.36,500 వరకు, సెమీ ప్రైవేట్ అయితే.. రూ.36,501 నుంచి రూ.50,500 వరకు, ప్రైవేటు అయితే రూ.50,500 పైన జీతం ఉంటే అర్హత లభిస్తుంది.
Chanakya Niti : వేల సంవత్సరాల క్రితం జీవించిన ఆచార్య చాణక్యుడు ప్రతిపాదించిన జీవన విధానాలు, వ్యూహాలు నేటి ఆధునిక…
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
This website uses cookies.