7th Pay Commission
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వచ్చే నెల నుంచి అంటే జులై 1 నుంచి వాళ్ల జీతాలు పెరగనున్నాయి. ఎందుకో తెలుసా? ఎప్పటి నుంచో వాళ్లు ఎదురు చూస్తున్న డీఏ జులై 1 నుంచి పెరగనుంది. ఏడో వేతన సంఘం సిఫారసు ప్రకారం.. డీఏను కేంద్రం పెంచనుంది. ఇప్పటికే డీఏను ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం పెంచింది. నిజానికి డీఏను ప్రతి సంవత్సరం జనవరి, జులైలో ప్రభుత్వం సవరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని డీఏను లెక్కిస్తారు. గత మార్చిలోనే డీఏ పెంపుకు కేంద్రం ఆమోదం తెలిపింది. కానీ..
అప్పుడు మూడు శాతం మాత్రమే అమలు అయింది. ప్రస్తుతం డీఏ శాతం 34 గా ఉంది. వచ్చే నెలలో మరో 5 శాతాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. 34 శాతం నుంచి 5 పెంచితే.. 39 శాతం డీఏ పెరగనుంది. 39 శాతం డీఏ ఉంటే.. 18 వేల బేసిక్ శాలరీ ఉన్న ఉద్యోగులకు రూ.7020 డీఏ లభిస్తుంది. ప్రస్తుతం 39 శాతానికి డీఏను పెంచడంతో పాటు కరోనా వల్ల ఆగిపోయిన డీఏ బకాయిలను కూడా కేంద్రం వచ్చే నెల జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల అకౌంట్ లో వేయనున్నట్టు తెలుస్తోంది.
7th Pay Commission on 5 percentage da to be hiked to central govt employees
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు సుమారు రూ.2 లక్షలను వాళ్ల బ్యాంక్ అకౌంట్ లో వేసేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. దీని వల్ల.. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే.. 65 లక్షల మంది పెన్షనర్లకు డీఏ పెరగనుంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 7.04 శాతంగా ఉంది. అందుకే.. ఇటీవల 3 శాతాన్ని పెంచారు. తాజాగా జులైలో 5 శాతం డీఏను పెంచి 39 శాతంగా చేయనున్నారు.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.