Categories: ExclusiveNationalNews

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అమలులోకి సెవెన్త్ పే కమిషన్.. జీతం ఎంత పెరుగుతుందో తెలుసా?

Advertisement
Advertisement

7th Pay Commission :  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం త్వరలోనే రాబోతోంది. సెవెన్త్ పే కమిషన్ ను అమలు చేయడానికి కేంద్ర సర్కార్ సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల.. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఫిట్ మెంట్ పెరగనుంది. ఫిట్ మెంట్ పెరిగితే.. కనీస వేతనంతో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా పెరుగుతాయి. ఫిట్ మెంట్ ను 2.57 నుంచి 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

కనీస వేతనం రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని కూడా యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. 2.57 శాతం ఫిట్ మెంట్ ప్రకారం.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. ఒకవేళ 3.68 శాతానికి ఫిట్ మెంట్ ను పెంచితే.. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీతం కనీసం రూ.8000 పెరుగుతుంది. అంటే.. కనీస వేతనం కూడా 18 వేల నుంచి 26 వరకు పెరగనుంది.ఒకవేళ బేసిక్ పేను ప్రభుత్వం పెంచితే.. దానితో పాటు డీఏ కూడా పెరగనుంది.

Advertisement

7th pay commission to be finalised soon by central govt

7th Pay Commission : బేసిక్ పే తో పాటు పెరగనున్న డీఏ

ప్రస్తుతం బేసిక్ పే నుంచి 31 శాతాన్ని డీఏగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఒకవేళ బేసిక్ పే పెరిగితే.. ఆటోమెటిక్ గా డీఏ కూడా పెరుగుతుంది. అలాగే.. డీఏ అరేర్స్  పై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ.. డీఏ అరేర్స్ పై సానుకూల నిర్ణయం తీసుకుంటే.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కనీసం రెండు లక్షల రూపాయల వరకు డీఏ అరేర్స్ అకౌంట్ లో పడనున్నాయి.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

14 minutes ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

2 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

3 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

4 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

6 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

6 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

10 hours ago