ChandraBabu : మార్చి 29 వ తారీకు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సభ జరగబోతుంది. ఆ సమయంలోనే తెలుగు దేశం పార్టీ యొక్క అరాచకాలను ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అవినీతిని మరియు గత కొన్నాళ్లుగా ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు సంబంధించిన గుట్టు రట్టు చేస్తామంటూ వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలియ జేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైంది. అంతే కాకుండా దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది.
దీనిని చూసి ఓర్వలేక తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు రాష్ట్రంలో అల్ల కల్లోలం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పై మరోసారి నిప్పులు చెరిగారు. జగన్ మూడు సంవత్సరాల పరిపాలన లో జరిగిన అభివృద్ధి తెలుగు దేశం పార్టీ అన్ని సంవత్సరాల్లో కూడా చేయలేక పోయిందని అన్నాడు.జగన్ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి వల్ల రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులు కార్య రూపం దాల్చాయి
అని అంబటి రాంబాబు తెలియ జేశాడు. రాష్ట్రంలో అవినీతి చాలా వరకు తగ్గడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని పెంచి పోషించడం మాత్రమే కాకుండా పార్టీ అధి నేతలు మరియు ముఖ్య నాయకులు కూడా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాబోయే కాలంలో కూడా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటారని.. అందులో ఎలాంటి అనుమానం అక్కర లేదు అని ఈ సందర్భంగా అంబటి రాంబాబు అన్నారు.
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
This website uses cookies.