
ys jagan Fans Big News
YS Jagan : ఏపీలో ప్రభుత్వం ప్రారంభించే పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులదే. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చిందే ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థకు దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. వీళ్లను తీసుకొని రెండేళ్లు అయింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కూడా పూర్తి కావడంతో
ap cm ys jagan good news to village and ward secretariat employees
సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. సచివాలయంలో ప్రస్తుతం కార్యదర్శులకు ఎంత జీతాలు ఉన్నయో.. వీళ్లకు కూడా అదే రేంజ్ లో పే స్కేళ్లు ఉంటాయన్నమాట. సచివాలయ ఉద్యోగుల పేస్కేల్ ను ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు అమలు చేస్తారు. రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకొని శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన వారికే ఈ ప్రొబెషన్ వర్తిస్తుంది.
సచివాలయం ఉద్యోగులకు కొత్త పే స్కేల్.. మే 1 నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం 19 కేటగిరీలకు చెందిన కార్యదర్శులు.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో రూ.23120 ప్రారంభ వేతనం కాగా.. రూ.74770 గరిష్ఠ వేతనంగా ఖరారు చేసింది ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డు అడ్మిషన్ సెక్రటరీకి గరిష్ఠ పే స్కేల్స్ లభించాయి. అంటే.. ఈ రెండు కేటగిరీలకు సమాన పే స్కేల్స్ లభించనున్నాయి. వీళ్ల పే స్కేల్ ను మే 1 నుంచి అమలు చేసేలా కలెక్టర్లతో పాటు సచివాలయం శాఖ, పంచాయతీ రాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
This website uses cookies.