
ys jagan Fans Big News
YS Jagan : ఏపీలో ప్రభుత్వం ప్రారంభించే పలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే బాధ్యత గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగులదే. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చిందే ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థకు దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. వీళ్లను తీసుకొని రెండేళ్లు అయింది. సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ కూడా పూర్తి కావడంతో
ap cm ys jagan good news to village and ward secretariat employees
సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. సచివాలయంలో ప్రస్తుతం కార్యదర్శులకు ఎంత జీతాలు ఉన్నయో.. వీళ్లకు కూడా అదే రేంజ్ లో పే స్కేళ్లు ఉంటాయన్నమాట. సచివాలయ ఉద్యోగుల పేస్కేల్ ను ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు అమలు చేస్తారు. రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకొని శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన వారికే ఈ ప్రొబెషన్ వర్తిస్తుంది.
సచివాలయం ఉద్యోగులకు కొత్త పే స్కేల్.. మే 1 నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం 19 కేటగిరీలకు చెందిన కార్యదర్శులు.. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో రూ.23120 ప్రారంభ వేతనం కాగా.. రూ.74770 గరిష్ఠ వేతనంగా ఖరారు చేసింది ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, వార్డు అడ్మిషన్ సెక్రటరీకి గరిష్ఠ పే స్కేల్స్ లభించాయి. అంటే.. ఈ రెండు కేటగిరీలకు సమాన పే స్కేల్స్ లభించనున్నాయి. వీళ్ల పే స్కేల్ ను మే 1 నుంచి అమలు చేసేలా కలెక్టర్లతో పాటు సచివాలయం శాఖ, పంచాయతీ రాజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.