ap minister botsa satyanarayana about 3 capitals
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి వికేంద్రీకరణ ఫలితాలను ఫలాలను అందించేందుకు గాను వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కంకణ బద్దమై ఉంది అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించాడు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అంటే ఖచ్చితంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిందే అని తమ ప్రభుత్వం యొక్క అభిప్రాయమంటూ మంత్రి బొత్స పేర్కొన్నారు. ఒక ప్రాంతానికి.. ఒక వర్గానికి లాభం చేకూరే విధంగా రాజధాని ఉండడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదని తాము భావిస్తున్నామని, అందుకే 3 రాజధానుల ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బొత్స సత్యనారాయణ పేర్కొన్నాడు.
కోర్టు తీర్పు గౌరవిస్తూనే కచ్చితంగా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష కూడా తెలుసుకుని వారి యొక్క మూడు రాజధానులు అవసరం ను తీర్చుతాం అంటూ బొత్స వ్యాఖ్యలు చేశారు. అతి త్వరలోనే అసెంబ్లీలో మూడు రాజధానుల యొక్క బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన పేర్కొన్నాడు. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కాస్త ఆలస్యంగా మూడు రాజధానుల బిల్లును తీసుకు వస్తాం అంటూ ప్రకటించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కచ్చితంగా జగన్ ప్రభుత్వం అధికారికంగా మూడు రాజధానులు బిల్లుని అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చి పాస్ చేస్తుందని బొత్స అన్నాడు.
ap minister botsa satyanarayana about 3 capitals
ఆ తర్వాత మూడు రాజధానులు ఏర్పాటు చేయడం జరుగుతుందని.. కచ్చితంగా రెండేళ్లు లేదా మూడేళ్ల తర్వాత ఏపీ సీఎం అధికారి కార్యాలయం వైజాగ్ లో ఉంటుంది అని ఆయన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో ఇంకా 3 రాజధానులు విషయం సజీవంగానే ఉందని రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక అమరావతి ప్రజలు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాల్సిందే అంటూ వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది వికేంద్రీకరణ పై చాలా పట్టుదలతో ఉన్నారు.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.