
#image_title
AP Fishermen | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు సంబంధించి నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.5.30 కోట్ల పరిహారం విడుదల చేసింది. 19 జిల్లాల్లోని 106 మంది కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున జీఏఐఎస్ (గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం) కింద ఈ పరిహారాన్ని అందించనుంది. ఈ మేరకు మత్స్యకారశాఖ నుంచి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు.
#image_title
నిధులు విడుదల..
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఈ పరిహారం విషయానికి వస్తే.. ‘కాకినాడ జిల్లాలో 18, శ్రీకాకుళం 17, కృష్ణా 13, బాపట్ల 11, అంబేడ్కర్ కోనసీమ 10, అనకాపల్లి 9 మందితోపాటుగా.. విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలోని 27 మంది కుటుంబాలకు పరిహారం విడుదలైంది. ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 లక్షల చొప్పున జీఏఐఎస్ కల్పిస్తోంది. ఈ మేరకు ఆ పరిహారం డబ్బుల్ని తాజాగా విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖకు అవసరమైన పరికరాల సరఫరాకు సంబంధించిన టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు అవసరమైన 267 రకాల పరికరాలను, సుమారు రూ.5 కోట్ల విలువైన వాటిని సరఫరా చేసేందుకు ఎల్-1గా ఎంపికైన కంపెనీలతో ఒప్పందం చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ టెండర్లు వచ్చే ఏడాది వరకు అమలులో ఉంటాయి. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్కు ఈ ఒప్పందాలు చేసుకునే అధికారాన్ని ప్రభుత్వం కల్పించింది.
kondigari Ramulu : ఈ రోజుల్లో రాజకీయాల్లో ఒక్కసారి ప్రజాప్రతినిధిగా గెలిచినా చాలామంది నాయకులు ఆస్తులు, ఐశ్వర్యాలు కూడబెట్టుకునే ప్రయత్నం…
Nakirekal : నకిరేకల్ పట్టణంలో దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంజూరు చేసిన ప్రత్యేక స్కూటీలను గౌరవ ఎమ్మెల్యే…
Vijay Jason vs Vijay : తమిళ సూపర్ స్టార్ విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఒక పెద్ద మలుపు…
Hyderabad : భాగ్యనగరం అంటేనే రకరకాల రుచులకు మరియు విందు వినోదాలకు పెట్టింది పేరు. దేశ విదేశాల నుండి పర్యాటకులు…
YS Jagan good news : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గెలుపోటముల సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఆశించిన…
Iran New Supreme : ఇరాన్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన…
Velidanda : గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామాభివృద్ధికి మరొక కీలకమైన అడుగు పడింది. గ్రామంలో నూతనంగా నిర్మించబోయే సీసీ…
Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెడ్డి మొదటిసారి తన మనసులో మాటను…
Sanju Samson : భారత క్రికెట్ జట్టు మరోసారి ప్రపంచ వేదికపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ICC Men's T20…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.…
students : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులు పరీక్షల కోసం తుది సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులు చివరి…
Kerosene : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
This website uses cookies.