
PM modi announced that pradhan mantri garib kalyan anna yojana extended next six months
Modi : పేద, మధ్యతరగతి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని స్టార్ట్ చేసింది. దీనికి భూమి కలిగి ఉన్న ప్రతి అన్నదాత ఫ్యామిలీకి సంవత్సరానికి రూ.6వేలు ఇస్తుంది. రూ.2 వేల చొప్పున మూడు విడతల్లో దీనిని రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి పదో విడత డబ్బులను ఈ నెల1 న పీఎం మోడీ రిలీజ్ చేశారు. 351 ఎఫ్పీఓలకు రూ.14 కోట్లు విడుదల చేశారు. దీని వల్ల 1.24 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి అందుతుందని అంచనా వేశారు.
గతంలో ఈ పథకం కింద కేవలం రెండు హెక్టార్ల కంటే తక్కువగా భూమి ఉన్నవారిని మాత్రమే అర్హులుగా గుర్తించేవారు. కానీ ప్రస్తుతం పీఎం కిసాన్ ద్వారా చిన్న భూస్వామ్య ఫ్యామిలీలకు సైతం లబ్ధి చేకూరుతోంది. మరి మీ పేరు పీఎం కిసాన్ జాబితాలో ఉందో లేదో తెలుసుకోండి ఇలా..www.pmkisan.gov.in అనే వెబ్ సైట్లోకి వెళ్లండి. తర్వాత అందులోని హోమ్ పేజీలో ఫార్మర్స్ కార్నర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి.
apply to pm kisan fund as follows
లోపలికి వెళ్లాక కొత్త రైతు నమోదు అనే ఆప్షన్ పై నొక్కండి. అలా చేయగానే రిజిస్ట్రేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అందులోకి వివరాలన్నింటిని పూర్తిగా నింపిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పై నొక్కండి. అందుకు సంబంధించిన హార్డ్ కాపీని సేవ్ చేసుకోండి. దీనికి అప్లై చేసుకునేందుకు భూమి అసలు పత్రాలు, దరఖాస్తుదారుడి బ్యాంక్ పాస్ బుక్కు, ఓటరు గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, నివాస ధ్రువీకరణ పత్రం వంటింవి ఉండాలి. వీటి ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.