Ys jagan mohan reddy: వైసీపీలోని సీనియర్ నాయకులందరికీ అక్కడే స్థానం కల్పించాలని సీఎం జగన్ మోహన్రెడ్డి సంకేతాలు ఇస్తున్నారు. సీనియర్ నేతలందరినీ అసంబ్లీకి దూరంగా ఉంచాలని ఉంచాలని సీఎం జగన్ బావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇసారి చాలా మంది సీనియర్లకు టిక్కెట్ కూడా దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. వారందరికీ పార్టీలో కీలక పదవులు ఇచ్చి, ప్రభుత్వ పరంగా దూరంగా ఉంచాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
Ys jagan mohan reddy: ఇక సీనియర్ల సూచనలు.. సలహాలు తీసుకోవాలని నిర్ణయం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారు. అందు కోసం సీనియర్ల సలహాలు, సూచనలు, వ్యూహాలు అవసరం అని సీఎం జగన్ బావించారు. ఇక నుంచి వారిని ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యం చేయకుండా పార్టీని గెలిపించే బాధ్యతలను వారికి అప్పగించనున్నారు. కరోనా ప్రారంభం అయిన నాటి నుంచి నేతలెవరూ ప్రజలలోకి వెళ్లడం లేదు. దీంతో సీనియర్ నేతలందరూ ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది. రాజకీయ అనుభవం ఉన్న వారి ఎత్తుగడలు జిల్లాలకే పరిమితం చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
సీఎం జగన్ అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తమ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రతి వారం రెండు ఎమ్మెల్యే తమ అసెంబ్లీ పరిధిలో గ్రామ సచివాలయాలను సందర్శించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇప్పటి నుంచి రానున్న సాధారణ ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి సారించినట్టు పార్టీ నేతులు చెబుతున్నారు. అందులో భాగంగానే వచ్చె డిసెంబర్ నుంచి ప్రజలోకి వెళ్లి వారికి మరింత దగ్గర కావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా ప్రారంభం అయిన నాటి నుంచి చాలా మంది సీనియర్ ఎమ్మెల్యే ప్రజలలోకి వెళ్లడం లేదు. వారి ఈ సారి ఖచ్చితంగా టిక్కెట్ ఇవ్వొద్దని సీఎం నిర్ణయించారు.
వైసీపీలో చాలా మంది సీనియర్ నేతలు గత ప్రభుత్వాలలో కీలక పదవులో ఉన్నవారు. అందులో కొంత మంది సేవలు పార్టీ కోసం ఉపయోగించుకోవాలని, మరి కొంత మందిని మండలికి పంపాలని భావిస్తున్నట్టు సమాచారం. వచ్చె సాధార ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సీనియర్ నేతలకు పార్టీ పదవులు ఇచ్చి వారి వ్యూహాలను, ఎత్తుగడలు, సలహాలు, పార్టీ బలోపేతానికి వాడుకోవాలని ఇప్పటి నుంచి సీఎం వ్యూహాలు రచిస్తున్నట్టు చర్చ జరుగుతుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.