Categories: NewspoliticsTelangana

CM KCR : సీఎం కేసీఆర్ బీజేపీ వ్యూహంలో చిక్కుకుపోయారా? సర్వాయి పాపన్న గౌడ్ విషయంలో ఇరకాటంలో పడిపోయారా?

Advertisement
Advertisement

CM KCR : 2023 ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. దానిలో భాగంగానే తెలంగాణలో యాక్టివ్ గా రాజకీయాల్లో బీజేపీ నేతలు పాల్గొంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం బీజేపీ సరికొత్త నినాదాన్ని వినిపిస్తోంది. అది కేవలం టీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకే. బహుజన సమాజాన్ని ఆదరించేందుకు.. వాళ్లను ఆకట్టుకునేందుకు కొత్త అంశాన్ని బీజేపీ తెర మీదికి తీసుకొచ్చింది. అదే జనగామ జిల్లాను సర్వాయి పాపన్న గౌడ్ అని పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని బీజేపీ కొత్త నినాదం అందుకుంది. ఇవాళ అంటే గురువారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కదా. ఆయన జయంతిలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కే లక్ష్మణ్ మాట్లాడుతూ… తెలంగాణ జాతి గర్వపడేలా బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని తెలిపారు. నిజాం ఆగడాలపై ఆయన ఎంతో వీరోచితంగా పోరాటం చేశారని తెలిపారు. సర్వాయి పాపన్న లాంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే మనం నేడు తెలంగాణ గడ్డ మీద స్వేచ్ఛగా బతుకుతున్నామని తెలిపారు.

Advertisement

CM KCR : కేసీఆర్ పాలనను భూస్థాపితం చేస్తేనే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి

అలాగే.. కేసీఆర్ పై లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ నిజాం తరహా పాలన చేస్తున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ పాలనను భూస్థాపితం చేస్తేనే సర్వాయి పాపన్నకు ఘనమైన నివాళి అవుతుందని తెలిపారు. కుటుంబ పాలనతో కేసీఆర్ తెలంగాణనే దిగజార్చారని ఆయన మండిపడ్డారు.అయితే.. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జనగాం జిల్లాకు సర్వాయి పాపన్న పేరును పెట్టాలని బీజేపీ డిమాండ్ చేయడం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణలో 33 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

BJP Super Plan To Trouble CM KCR

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి జనగామ జిల్లాను విభజించారు. కొత్తగా ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఆ జిల్లాను బీజేపీ సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని కోరుతోంది. దానికి కారణం.. సర్దార్ సర్వాయి పాపన్నది జనగామ జిల్లానే. ఆయన ఆగస్టు 18, 1650 న, ఇప్పటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామంలో జన్మించారు. గోల్కొండ కోటపై బడుగు బలహీన వర్గాల జెండాను ఎగురవేసి దాదాపు 12 వేల మంది సైనికులను సమకూర్చగలిగారు. తెలంగాణలో మొగలాయి విస్తరణను సర్వాయి పాపన్న తొలిసారి అడ్డుకున్నారు. దాదాపు 20 కోటలను పాపన్న తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

17 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.