Categories: News

New Rules for Farmers : రైతులకు కేంద్రం ప్రభుత్వం కొత్త రూల్.. పొలానికి వెళ్లడానికి ఇవ్వకపోతే..!

Advertisement
Advertisement

New Rules for Farmers : దేశంలో రైతులు ఎదుర్కొంటున్న మరో సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం కొత్త రూల్ ను తీసుకొచ్చింది. ఇప్పటికీ గ్రామాల్లో చాలా మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు అంతేకాదు వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహించడానికి వారి పొలాలకు ప్రాప్యత అనేది చాలా కీలకం. ఐతే దీని వల్ల ఇరుగు పొరుగు ఉన్న భూ యజమానులు తమ భూమి గుండా వెళ్లేందుకు ఇబ్బందులు పెడుతుంటారు కొంతమంది రైతులు వీటి వల్ల అనుకోని సవాళ్లను ఎదుర్కొంటారు. పొరుగు వారిని దాటి వారి పొలాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం మారం యొక్క హక్కుని ప్రవేశ పెట్టింది. ఈజ్ మెంట్ చట్టం ద్వారా ప్రాముఖ్యతను హైలెట్ చేస్తారు.

Advertisement

New Rules for Farmers పొరుగు లేదా పైన ఉన్న భూ యజమానుల సౌలభ్యం కోసం..

ఈజ్‌మెంట్ ఆఫ్ నెసెసిటి తో ఒక రైతు భూమి మరొక పొలానికి వెనుక ఉంటే.. ముందు పొలం యజమాని వెనుక వారి పొలాన్ని యాక్సెస్ చేయడానికి తప్పనిసరిగా మార్గాన్ని చూపించాలి. దీనికి చట్టపరమైన ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. పొరుగున ఉన్న భూ యజమానులు యాక్సెస్ ఇవ్వడానికి నిరాకరిస్తే వారు చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. అంతేకాదు రైతులు త్మ భూమికి కావాల్సిన భద్రత కల్పించేందుకు ఈసీ చట్టంలో ఈజ్ మెంట్ నెస్సిసిటీ చట్టం ఉపయోగపడుతుంది.

Advertisement

New Rules for Farmers : రైతులకు కేంద్రం ప్రభుత్వం కొత్త రూల్.. పొలానికి వెళ్లడానికి ఇవ్వకపోతే..!

ఇక పొలానికి సంబందించిన చారిత్రాత్మకంగా ఒక మార్గం ఉంటే ముందు తరాలు ఉపయోగించినా లేదా మూసివేయబడిన తిరిగి అదే మార్గాన్ని తీసుకు రావాలన్ హక్కు రైతుకి ఉంటుంది. దీనికి అద్దె చట్టం లో సెక్షన్ 251 ప్రకారం రైతులు తమ పొలానికి వేరే మార్గం అందుబాటులో లేకపోతే కొత్త మార్గాన్ని నిర్మించుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఐతే ఈ నిబంధనలు రైత్లకు భూమిని పొందే హక్కు పరిరక్షించడానికి వ్యవసాయ ఉపకరణాలను, ఉత్పత్తిని అడ్డంకులు లేకుండా రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. రైతులకు ముఖ్యంగా ఇలా పొరుగు లేదా పైన ఉన్న భూమి యజమానుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి అందుకే వీటికి కూడా కొత్త చట్టం తెచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తుంది కేంద్ర ప్రభుత్వం.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

60 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.