central govt good news to ap govt
YS Jagan : ప్రస్తుతం ఏపీ సర్కారుకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఏపీకి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. కష్టకాలంలో ఉన్న జగన్ సర్కారుకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కాస్త ఊరటనిచ్చే విషయం చెప్పింది. దీంతో జగన్.. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
central govt good news to ap govt
ఏపీలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా కోట్లలో నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అందుకే వరదల కారణంగా నష్టపోయిన ఏపీకి కేంద్రం 280 కోట్ల రూపాయల సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. వరద సాయం తక్కువే అయినప్పటికీ.. ఎంతో కొంతమేర ఈ సాయం ఏపీకి ఉపయోగపడే అవకాశం ఉంది.
ఎందుకంటే.. ఏపీకి వరదలు వచ్చిన సమయంలోనే మరికొన్ని రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చాయి. అంతకుముందు కూడా మరికొన్ని రాష్ట్రాల్లో వరదల వల్ల భారీ నష్టం సంభవించింది. అయితే.. మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రానికి వెయ్యి కోట్లను పరిహారంగా కేంద్రం ప్రకటించింది. కానీ.. దక్షిణ రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి.. మూడింటికి కలిపి 577 కోట్లను మాత్రమే కేటాయించింది. అందులో ఏపీకి 280 కోట్లను కేటాయించింది.
అయితే.. దీనికి సంబంధించి.. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి కేంద్ర సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఏపీతో సహా నాలుగు రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీకి జాతీయ విపత్తు ప్రమాద నిర్వహణ నిధి కింద వరద సాయాన్ని అందిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
This website uses cookies.