Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు...!
Ration Card : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లను అమలు చేస్తున్నప్పుడల్లా ముఖ్యంగా రైతులు మరియు పేద కుటుంబాల క్షేమం కోసం కొత్త కొత్త పథకాలను అమలు చేయటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే. పేద కుటుంబాలు సుఖంగా జీవించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి దశను చూడగలదు అని అంటారు. అలాగే ప్రభుత్వం అమలులోకి తెచ్చినటువంటి ఒక కొత్త ప్రకటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాక ఆయుష్మాన్ కార్డు అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్డుతో పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఈ పనికి రేషన్ కార్డు లేకుండా చేయలేము అని అంటున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రేషన్ కార్డు అనేది లేకున్నా మీరు ఆయుష్మాన్ కార్డుని ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
రేషన్ కార్డు తో పని లేకుండా ఆయుష్మాన్ కార్డు పొందటం లాంటి సౌకర్యాలు దేశంలోని కొన్ని ముఖ్య రాష్ట్రాలలో ప్రస్తుతం అమలు చేయటం జరిగింది. ఈ పథకం అనేది మొదట కుటుంబ పెద్దలకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఇది ఒక దేశ పౌరుడు తమ ఆయుష్మాన్ కార్డును ఎక్కడైనా చేయించుకునే అవకాశం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆయుష్మాన్ కార్డు అనేది పేద కుటుంబాలకు ఒక ఏడాదికి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది.
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు…!
అయితే 2018 లో ఈ ఆయుష్మాన్ పథకం అనేది అమలు లోకి వచ్చింది. అయితే ఈ పథకం మొదలయ్యి ఇన్ని ఏళ్లు అవుతున్న ఎంతోమంది పేదలకు ఆయుష్మాన్ కార్డు పొందే అవకాశం లేదు అని తెలిసి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. ప్రస్తుత కాలంలో 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ల ను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చడం జరిగింది. అలాగే దేశంలో ఆర్థికంగా వెనుకబడిన పౌరులు కూడా ఈ పథకానికి అర్హులే అని తెలిపారు. అందుకే వెంటనే అప్లై చేసుకోండి. ఆయుష్మాన్ కార్డును పొందండి…
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.