
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు...!
Ration Card : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లను అమలు చేస్తున్నప్పుడల్లా ముఖ్యంగా రైతులు మరియు పేద కుటుంబాల క్షేమం కోసం కొత్త కొత్త పథకాలను అమలు చేయటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే. పేద కుటుంబాలు సుఖంగా జీవించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి దశను చూడగలదు అని అంటారు. అలాగే ప్రభుత్వం అమలులోకి తెచ్చినటువంటి ఒక కొత్త ప్రకటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాక ఆయుష్మాన్ కార్డు అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్డుతో పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఈ పనికి రేషన్ కార్డు లేకుండా చేయలేము అని అంటున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రేషన్ కార్డు అనేది లేకున్నా మీరు ఆయుష్మాన్ కార్డుని ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
రేషన్ కార్డు తో పని లేకుండా ఆయుష్మాన్ కార్డు పొందటం లాంటి సౌకర్యాలు దేశంలోని కొన్ని ముఖ్య రాష్ట్రాలలో ప్రస్తుతం అమలు చేయటం జరిగింది. ఈ పథకం అనేది మొదట కుటుంబ పెద్దలకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఇది ఒక దేశ పౌరుడు తమ ఆయుష్మాన్ కార్డును ఎక్కడైనా చేయించుకునే అవకాశం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆయుష్మాన్ కార్డు అనేది పేద కుటుంబాలకు ఒక ఏడాదికి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది.
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు…!
అయితే 2018 లో ఈ ఆయుష్మాన్ పథకం అనేది అమలు లోకి వచ్చింది. అయితే ఈ పథకం మొదలయ్యి ఇన్ని ఏళ్లు అవుతున్న ఎంతోమంది పేదలకు ఆయుష్మాన్ కార్డు పొందే అవకాశం లేదు అని తెలిసి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. ప్రస్తుత కాలంలో 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ల ను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చడం జరిగింది. అలాగే దేశంలో ఆర్థికంగా వెనుకబడిన పౌరులు కూడా ఈ పథకానికి అర్హులే అని తెలిపారు. అందుకే వెంటనే అప్లై చేసుకోండి. ఆయుష్మాన్ కార్డును పొందండి…
SL vs NZ T20 World Cup 2026 ICC T20 ప్రపంచ కప్ 2026 ICC T20 World…
Dhurandhar Telugu : టాలీవుడ్లో Tollywood ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
AP Politics : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారం పెను…
Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…
Tirumala Tirupati Laddu : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్నటి…
Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…
This website uses cookies.