
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు...!
Ration Card : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లను అమలు చేస్తున్నప్పుడల్లా ముఖ్యంగా రైతులు మరియు పేద కుటుంబాల క్షేమం కోసం కొత్త కొత్త పథకాలను అమలు చేయటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే. పేద కుటుంబాలు సుఖంగా జీవించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి దశను చూడగలదు అని అంటారు. అలాగే ప్రభుత్వం అమలులోకి తెచ్చినటువంటి ఒక కొత్త ప్రకటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాక ఆయుష్మాన్ కార్డు అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్డుతో పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఈ పనికి రేషన్ కార్డు లేకుండా చేయలేము అని అంటున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రేషన్ కార్డు అనేది లేకున్నా మీరు ఆయుష్మాన్ కార్డుని ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
రేషన్ కార్డు తో పని లేకుండా ఆయుష్మాన్ కార్డు పొందటం లాంటి సౌకర్యాలు దేశంలోని కొన్ని ముఖ్య రాష్ట్రాలలో ప్రస్తుతం అమలు చేయటం జరిగింది. ఈ పథకం అనేది మొదట కుటుంబ పెద్దలకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఇది ఒక దేశ పౌరుడు తమ ఆయుష్మాన్ కార్డును ఎక్కడైనా చేయించుకునే అవకాశం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆయుష్మాన్ కార్డు అనేది పేద కుటుంబాలకు ఒక ఏడాదికి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది.
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు…!
అయితే 2018 లో ఈ ఆయుష్మాన్ పథకం అనేది అమలు లోకి వచ్చింది. అయితే ఈ పథకం మొదలయ్యి ఇన్ని ఏళ్లు అవుతున్న ఎంతోమంది పేదలకు ఆయుష్మాన్ కార్డు పొందే అవకాశం లేదు అని తెలిసి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. ప్రస్తుత కాలంలో 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ల ను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చడం జరిగింది. అలాగే దేశంలో ఆర్థికంగా వెనుకబడిన పౌరులు కూడా ఈ పథకానికి అర్హులే అని తెలిపారు. అందుకే వెంటనే అప్లై చేసుకోండి. ఆయుష్మాన్ కార్డును పొందండి…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
This website uses cookies.