
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్... ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు...!
Ration Card : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లను అమలు చేస్తున్నప్పుడల్లా ముఖ్యంగా రైతులు మరియు పేద కుటుంబాల క్షేమం కోసం కొత్త కొత్త పథకాలను అమలు చేయటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు అంటే. పేద కుటుంబాలు సుఖంగా జీవించినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి దశను చూడగలదు అని అంటారు. అలాగే ప్రభుత్వం అమలులోకి తెచ్చినటువంటి ఒక కొత్త ప్రకటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాక ఆయుష్మాన్ కార్డు అనేది ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు అనే సంగతి అందరికీ తెలిసినదే. ఈ కార్డుతో పేదలు ఉచితంగా వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఈ పనికి రేషన్ కార్డు లేకుండా చేయలేము అని అంటున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో రేషన్ కార్డు అనేది లేకున్నా మీరు ఆయుష్మాన్ కార్డుని ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
రేషన్ కార్డు తో పని లేకుండా ఆయుష్మాన్ కార్డు పొందటం లాంటి సౌకర్యాలు దేశంలోని కొన్ని ముఖ్య రాష్ట్రాలలో ప్రస్తుతం అమలు చేయటం జరిగింది. ఈ పథకం అనేది మొదట కుటుంబ పెద్దలకు అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ఇది ఒక దేశ పౌరుడు తమ ఆయుష్మాన్ కార్డును ఎక్కడైనా చేయించుకునే అవకాశం కూడా కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ ఆయుష్మాన్ కార్డు అనేది పేద కుటుంబాలకు ఒక ఏడాదికి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది.
Ration Card : కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్… ఈ పనికి రేషన్ కార్డు అవసరం లేదు…!
అయితే 2018 లో ఈ ఆయుష్మాన్ పథకం అనేది అమలు లోకి వచ్చింది. అయితే ఈ పథకం మొదలయ్యి ఇన్ని ఏళ్లు అవుతున్న ఎంతోమంది పేదలకు ఆయుష్మాన్ కార్డు పొందే అవకాశం లేదు అని తెలిసి అందరూ ఆలోచిస్తున్నారు. అయితే ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు. ప్రస్తుత కాలంలో 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ల ను కూడా ఈ పథకం పరిధిలోకి చేర్చడం జరిగింది. అలాగే దేశంలో ఆర్థికంగా వెనుకబడిన పౌరులు కూడా ఈ పథకానికి అర్హులే అని తెలిపారు. అందుకే వెంటనే అప్లై చేసుకోండి. ఆయుష్మాన్ కార్డును పొందండి…
Donald Trump : అమెరికా United States of America అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన ఆర్థిక విధానాలకు ఆ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి కారణం ఆయన కొత్త సినిమా కాదు…
Raghurama Krishnam Raju : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో ప్రకంపనలు సృష్టించే ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'నెయ్యి' రాజకీయం ముదిరి పాకాన పడింది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం…
PhonePe : డిజిటల్ పేమెంట్స్ రంగంలో ముందంజలో ఉన్న PhonePe మరో వినూత్న ఫీచర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ను…
Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా…
KCR Big decision : తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో వేడెక్కుతుంటాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, నిన్నటి మున్సిపల్…
Naa Anveshana : సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న మన 'నా అన్వేషణ' అన్వేష్కు మెటా కంపెనీ గట్టి…
Aadhaar Card : నేటి డిజిటల్ యుగంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయుడి జీవితంలో కీలక పత్రంగా మారింది. పిల్లల…
Success Story of Bihar Farmer వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు నేటి తరం రైతులు. సంప్రదాయ…
Revanth Reddy : తెలంగాణలో Telangana రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం Congress government మరో సంచలన నిర్ణయానికి…
Husband Wife : ఏపీలోని గుంటూరు జిల్లాలో అత్యంత విషాదకరమైన, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు…
This website uses cookies.