Crime News : ఒడిశాలో ఓ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. జయపురం స్థానిక సమితిలో.. ఓ మహిళపై తన భర్త, కుమారుడు చూస్తూ ఉండగానే పలువురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుములిపుట్ గ్రామానికి చెందిన మీణా హరిజన్, అతని స్నేహితులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై కన్నేశారు. పక్కా ప్రణాళికతో ఆమె ఇంట్లోకి వెళ్లి…
తన భర్తను, కుమారుడిని కట్టేసి ఆమెపై అత్యాచారం చేసి.. బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి తన తన భార్యతో పోలీసులను భర్త ఆశ్రయించాడు. బాధితుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మీణా హరిజన్ ను అరెస్ట్ చేశారు. పరారైనా మిగతా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఆ కామాంధులకు కఠిన శిక్ష పడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ప్రతి నిమిషానికి ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఇది మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వం ఇంకా కఠిన చట్టాలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
This website uses cookies.