Home » National » First Omicron Deaths In India
National

Omicron Death : భారత్‌లో తొలి ఓమిక్రాన్ మరణం.. హై అలెర్ట్..!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 31, 2021 4:09 pm
Advertisement

దేశంలో తొలి ఓమిక్రాన్ మ‌ర‌ణం న‌మోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఓమిక్రాన్ బారిన పడి కన్ను మూసినట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఈ బాధితుడు బిపీ, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగి ఉన్నాడని తెలిపారు.

Advertisement

ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కూడా ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28నే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని ఒక‌ జాతీయ వార్త సంస్థ తెలిపింది. ఇటీవ‌ల నైజీరియా నుంచి మహారాష్ట్రకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో మ‌ర‌ణించినట్లు చూపించారని, కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ఓమిక్రాన్..

First Omicron deaths in india

Advertisement

సోకి చనిపోయినా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం క‌రోనా మ‌ర‌ణం కాకుండా ఇత‌ర కార‌ణాల‌తో అతడు మ‌ర‌ణించాడ‌ని రిపోర్ట్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి భారతీయుల గుండెల్లో మళ్ళీ వణుకు పుట్టిస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి