First Omicron deaths in india
దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఓమిక్రాన్ బారిన పడి కన్ను మూసినట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఈ బాధితుడు బిపీ, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగి ఉన్నాడని తెలిపారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కూడా ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28నే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడని ఒక జాతీయ వార్త సంస్థ తెలిపింది. ఇటీవల నైజీరియా నుంచి మహారాష్ట్రకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో మరణించినట్లు చూపించారని, కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ఓమిక్రాన్..
First Omicron deaths in india
సోకి చనిపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా మరణం కాకుండా ఇతర కారణాలతో అతడు మరణించాడని రిపోర్ట్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి భారతీయుల గుండెల్లో మళ్ళీ వణుకు పుట్టిస్తోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.