First Omicron deaths in india
దేశంలో తొలి ఓమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయపూర్ కు చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఓమిక్రాన్ బారిన పడి కన్ను మూసినట్లు వైద్యాధికారులు అధికారికంగా ప్రకటించారు. మహమ్మారి బారిన పడి ఆసుపత్రిలో చేరిన ఈ బాధితుడు బిపీ, డయాబెటిస్ వంటి వ్యాధులను కలిగి ఉన్నాడని తెలిపారు.
ఇదిలా ఉండగా మహారాష్ట్ర లో కూడా ఓ వ్యక్తి ఒమిక్రాన్ తో మృతి చెందినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నెల 28నే ఓమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి మరణించాడని ఒక జాతీయ వార్త సంస్థ తెలిపింది. ఇటీవల నైజీరియా నుంచి మహారాష్ట్రకు తిరిగి వచ్చిన ఓ వ్యక్తి హార్ట్ అటాక్ తో మరణించినట్లు చూపించారని, కానీ వాస్తవానికి ఆ వ్యక్తి ఓమిక్రాన్..
First Omicron deaths in india
సోకి చనిపోయినా మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనా మరణం కాకుండా ఇతర కారణాలతో అతడు మరణించాడని రిపోర్ట్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఇక దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కోవిడ్ మహమ్మారి భారతీయుల గుండెల్లో మళ్ళీ వణుకు పుట్టిస్తోంది.
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
This website uses cookies.