good news higher education central govt employees to get incentives
Good News : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల వచ్చే జీతంతో పాటు ఇతరత్రా అలవెన్స్ లు కూడా వస్తుంటాయి. డీఏ కూడా పెంచుతూ పోతుంటారు. డీఏతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఉంటాయి. కేవలం అలవెన్సుల రూపంలోనే కాకుండా.. ఇతర ప్రయోజనాలను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందొచ్చు.
చాలామంది పీజీలు చేసిన వాళ్లు.. పీహెచ్డీ చేసిన వాళ్లు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తుంటారు. ఉన్నత డిగ్రీ చదివిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇక నుంచి ప్రోత్సాహకాలను అందించనుంది. వారి ప్రోత్సాహకాలను 5 రెట్లు పెంచింది.ఉన్నత విద్య చదివిన వాళ్లు.. ముఖ్యంగా పీహెచ్డీ చేసిన వాళ్లకు కేంద్రం రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహకాలను అందించనుంది. ఇదివరకు ఈ ప్రోత్సాహకాలు 2000 వరకే ఉండేది.
good news higher education central govt employees to get incentives
ఇప్పుడు కనీస ప్రోత్సాహకం 10 వేలకు పెంచారు.డిప్లొమా చేసిన వాళ్లకు రూ.10 వేలు, ఒకవేళ 3 సంవత్సరాల కన్నా.. ఎక్కువ కాల పరిమితి ఉన్న వాళ్లు.. డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వాళ్లకు రూ.15 వేల ప్రోత్సాహకాన్ని కేంద్రం అందించనుంది. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలనుకుంటే రూ.20 వేల ప్రోత్సాహకాన్ని కేంద్రం అందిస్తుంది. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే కనీసం రూ.25 వేలు అందిస్తారు.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.