AP Elections 2023 : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఏపీలో ఎన్నికల హడావుడి మొదలవుతుంది. మరి వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని జగనే అధిరోహిస్తారా? లేక మళ్లీ చంద్రబాబుకు జనాలు అవకాశం ఇస్తారా? లేక కొత్త నాయకులకు అవకాశం ఇస్తారా? అనే దానిపై ఎవ్వరికీ స్పష్టత లేదు. కానీ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే అధికారం అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట. వైసీపీనే ఎలా అధికారంలోకి వస్తుంది.
అంత పక్కాగా ఎలా చెబుతున్నారు అంటున్నారా? ఇది మేము చెప్పడం కాదు.. కేంద్ర ప్రభుత్వమే చెబుతున్న మాట. గత రెండు నెలల నుంచి ఏపీ వ్యాప్తంగా బీజేపీ గ్రౌండ్ సర్వే చేయించిందట. దాన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తెలుస్తోందట. బీజేపీ పార్టీ పలువురు ప్రజలు, అధికారులు, ఉద్యోగులు అందరినీ అభిప్రాయ సేకరణ చేయించిందట. ఆయా నియోజకవర్గాల్లో రకరకాల వర్గాలతో ఇంటరాక్ట్ అయ్యారట. వాళ్ల అంచనా ప్రకారం వైసీపీకే మళ్లీ అధికారం వచ్చే అవకాశం ఉందట.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం వైసీపీకి 90 నుంచి 96 నియోజకవర్గాలు గెలిచే అవకాశమే ఉంది. మ్యాజిక్ ఫిగర్ 88 కాబట్టి.. 90 గెలిచినా కూడా వైసీపీ ఈజీగా గెలుస్తుంది. కానీ.. వైసీపీ బార్డర్ లో గెలిచే అవకాశం ఉండటంతో.. బీజేపీ కొందరు ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కుంటుందా? మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడ కూడా బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తుందా? అనే దానిపై కూడా క్లారిటీ లేదు. టీడీపీ, జనసేన పొత్తు అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బీజేపీ ఈ సర్వే నిర్వహించింది. కానీ.. జనసేన, టీడీపీతో పోటీ చేయాలని భావిస్తోంది. అప్పుడు రాజకీయాలు మారే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.