
#image_title
GST Utsav | దేశవ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 22, 2025) నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్) సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. దసరా నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘జీఎస్టీ ఉత్సవ్’గా అభివర్ణించిన ఈ కొత్త విధానాలతో ప్రజలకు భారీ ఊరట లభించనుంది. అనేక దినసరి అవసరాలపై పన్ను తగ్గింపు ప్రకటించడమే కాకుండా, స్వదేశీ తయారీకి పెద్ద పుష్కరంగా మారబోతున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు.
#image_title
పేద, మధ్య తరగతికి గుడ్ న్యూస్
ప్రధాని మోదీ మాట్లాడుతూ, జీఎస్టీ మార్పులు ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేలా రూపొందించబడ్డాయని తెలిపారు. దీనివల్ల ధరల నియంత్రణ సాధ్యమవుతుందని, వినియోగదారులకు తక్కువ ధరకే వస్తువులు అందుబాటులోకి వస్తాయని వివరించారు. అలాగే ఉత్పత్తిదారులకు లాభదాయకంగా మారుతుందని, వ్యాపార వాతావరణం మెరుగుపడుతుందని తెలిపారు.
ఈ సంస్కరణల వల్ల భారతదేశ వృద్ధిరేటు మరింత వేగంగా పెరుగుతుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించడానికి జీఎస్టీ సర్దుబాట్లు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. “ఈ మార్పులు ఆత్మనిర్భర్ భారత్ దిశగా బలమైన అడుగులు,” అని ఆయన తెలిపారు.ఇక ప్రజలందరూ స్వదేశీపై దృష్టి సారించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, జీఎస్టీ తగ్గింపులతో కలిపి, ప్రజలకు దాదాపు రూ. 2.5 లక్షల కోట్ల మేర ఆదా అవుతుందని ప్రధాని తెలిపారు. “ఇది మధ్య తరగతికి డబుల్ బోనాంజా లాంటిది” అని వ్యాఖ్యానించారు.
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
This website uses cookies.