Categories: ExclusiveNewsTrending

Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఆ డిపార్ట్ మెంట్ లో భారీ నోటిఫికేషన్ విడుదల…!

Jobs : కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో వివిధ సర్కిల్లోని ఖాళీగా ఉన్న పోస్టులకు నోటీసులు రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్లో ఖాళీ పోస్టులను మంజూరు చేసింది. ఇండియా పోస్ట్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిన తర్వాత వెంటనే నోటిఫికేషన్లను విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను indiapost.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ లో భారత పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటికి సంబంధించి 23 పోస్టల్ సర్కిల్ వారికి పోస్టులను మంజూరు చేసింది. దేశంలో ఉన్న 23 సర్కిల్స్ నుంచి సాంక్షన్డ్ పోస్టులకు సంబంధించి వివరాలను అధికారులు విడుదల చేసిన నోటీసులో పేర్కొన్నారు.

మెయిల్ మోటార్ సర్వీస్, పోస్టల్ సర్వీసెస్, గ్రూప్ బి పోస్టులు, అసిస్టెంట్ సూపరిటెండెంట్ పోస్టులు, మెయిల్ మోటార్ సర్వీస్ ఇన్స్పెక్టర్ మరియు పోస్టల్ ఆపరేటివ్ సైడ్ కు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అలాగే రైల్వే మెయిల్ సర్వీసెస్ కింద సేవింగ్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రీజినల్ ఆఫీసులకు సంబంధించిన పోస్ట్ లు, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వంటి కింది క్యాడర్ పోస్టులకు ఎన్ని పోస్టులను మంజూరు చేస్తున్న నోటీసులో తెలిపారు. ఈ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు భారత విద్యా సంస్థ నుంచి పదవ తరగతి పాస్ అయ్యిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి. మరి కొన్ని పోస్టులకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 32 సంవత్సరాలు ఉండాలి.

indian post released job notification

దేశవ్యాప్తంగా ఉన్న 23 సర్కిల్స్ లలో ఈ ఖాళీలను గుర్తించారు. అందులో పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్ ,ఏంటిఎస్ ఖాళీలలో 59,099 పోస్ట్ మెన్, 1445 మెయిల్ గార్డ్, 37539 మల్టీ టాస్కింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు స్టెనోగ్రాఫర్ కు సంబంధించి పోస్టులను సర్కిలవారీగా మంజూరు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు 2289 పోస్ట్మాన్ పోస్ట్లు 108 మెయిల్ గార్డ్ పోస్ట్ లు, 1166 ఎంటిఎస్ పోస్టులు మంజూరు చేశారు. అలాగే తెలంగాణ సర్కిల్ కింద 1553 పోస్ట్ మెన్ పోస్ట్ లు, 82 మెయిల్ గార్డ్, ఎంటీఎస్ 878 పోస్టులను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం జనవరిలో వెలువడే అవకాశం ఉంది. పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Share

Recent Posts

New Villain : టాలీవుడ్‌కి కొత్త విల‌న్.. ఎవ‌రు ఈ ర‌ఘువ‌రన్..!

New Villain : ఈ మ‌ధ్య సినీ పరిశ్ర‌మ‌కి కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అవుతున్నారు. కుబేర‌ లో న‌టించిన విల‌న్…

2 hours ago

Surveyor Tejeshwar : వీడి మోజులో పడే కట్టుకున్న బంగారం లాంటి భర్తను చంపిన ఐశ్వర్య..!

Surveyor Tejeshwar : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సర్వేయర్‌గా పనిచేస్తున్న గంటా తేజేశ్వర్ హత్య కేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

3 hours ago

Neelima : “నిత్య పెళ్లికూతురు” ప్రచారంలో అసలు నిజమే లేదు.. 12 పెళ్లిళ్ల పై నీలిమ క్లారిటీ ..! వీడియో

Neelima  : అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన బేతి వీర దుర్గా నీలిమ పై సోషల్ మీడియాలో “…

3 hours ago

Neelima : రెండేళ్లలో 12 పెళ్లిళ్లు చేసుకున్న నీలిమ.. విడాకులు తీసుకున్న వారే టార్గెట్..!

Neelima : రామచంద్రపురం పట్టణంలో ఒక మహిళ 12 పెళ్లిళ్లు చేసిన వార్త స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. నీలిమ…

4 hours ago

8 Vasantalu Movie : ప‌విత్ర కాశీలో క‌బేళాలా.. ఆ కులం వాళ్ల‌తోనే ఎందుకు రేప్ చేయించారు ? వీడియో

8 Vasantalu Movie : తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 8 వ‌సంతాలు. ఈ చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి…

6 hours ago

Farmer : రైతులకు గుడ్‌న్యూస్‌.. అకౌంట్‌లో 90,000..!

Farmer : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు అనేక రకాలుగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా…

7 hours ago

Daughter : చాకలి ఐలమ్మ మునిమనవరాలు.. లవర్ కోసం కన్న తల్లిని అతి కిరాతకంగా చంపేసింది..!

Daughter  : తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణమైన హత్య సంచలనంగా మారింది. చాకలి ఐలమ్మ ముని మనవరాలు, ప్రజా ఉద్యమ…

8 hours ago

Eating 2 Apples : ప్రతిరోజు 2 యాపిల్ని… ఒక నెల రోజులు పాటు తినండి… ఆ తరువాత మీరు ఆశ్చర్యపోతారు…?

Eating 2 Apples : ప్రతిరోజు కనీసం ఒకటి లేదా రెండు ఆపిల్ అయినా తినాలని డాక్టర్స్ సిఫారసు చేస్తూనే…

9 hours ago