
key leaders changing in ysrcp vishakapatnam
Vizag YCP : ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ మూడు జిల్లాల్లో ఎందుకు మైనస్ ఉంది. మనం రాజధాని వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి సీఎం వైజాగ్ ను పరిపాలన రాజధాని అని చెప్పారు. వైజాగ్ వచ్చి పాలన చేస్తా అన్నారు. పెట్టుబడి కోసం ప్రత్యేక సదస్సును కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయినా కూడా వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాలు ఎందుకు మైనస్ అయ్యాయి. అక్కడ నాయకత్వలేమి ఉందా? పార్టీలో మార్పులు చేర్పులు చేయాలా అని వైసీపీ నేతలు దృష్టి పెట్టారు.
key leaders changing in ysrcp vishakapatnam
9 నెలల కిందనే ఉత్తరాంధ్రలో మైనస్ ఉందని తెలుసుకొని అక్కడ ఉన్న ఇన్ చార్జ్ ను మార్చి కొత్త ఇన్ చార్జ్ ను నియమించారు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జ్ గా పెట్టి.. విజయసాయిరెడ్డికి వేరే బాధ్యతలు అప్పగించారు. అప్పటి వరకు చాలా నియోజకవర్గాల్లో రెండు గ్రూపులు ఉండేవి. సుబ్బారెడ్డి వచ్చాక గ్రూపులు తగ్గాయి. గ్రూపులు లేవు కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లోనే మార్పు ఉంది. ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది. పైగా.. జనసేన పార్టీ, టీడీపీ కూటమిగా పొత్తు పెట్టుకుంటే చాలా నియోజకవర్గాలు పోయే ప్రమాదం ఉంది. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు చేరాలి. అందుకే.. వైజాగ్ జిల్లాలో ప్రక్షాళన చేయాలని అధిష్ఠానం కంకణం కట్టుకుంది. వైజాగ్ లో ఎందుకు ప్రక్షాళన అంటే ఇక్కడ టీడీపీ కాస్త బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీడీపీకి 4 సీట్లు వచ్చాయి.
జనసేన పార్టీకి కూడా ఓటు బ్యాంకు ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న 15 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు వాళ్ల వైపు వెళ్లనున్నాయి. అందుకే వైజాగ్ లో నాయకత్వాన్ని మార్చడం లాంటివి చేస్తున్నారు. అవంతి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం, గుడివాడ అమర్నాథ్.. అనకాపల్లి ఎమ్మెల్యే. ఆయన్ను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారని అంటున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే భీమిలి, అనకాపల్లి, ఇతర నియోజకవర్గాలు, గాజువాక, పెందుర్తి, నర్సీపట్నం, పాయకరావుపేట వీటి ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. వైసీపీకి అది దెబ్బే.. అందుకే వైజాగ్ జిల్లాలో పలు మార్పులను వైసీపీ శ్రీకారం చుట్టింది.
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.