
will anyone believe chandrababu now in telangana
Chandrababu : సమస్యలపై శాంతి యుతంగా పోరాటం చేస్తున్న రైతుల పై తూటాలు కురిపించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ ఏపీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతు పక్షపాతిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను రైతులకు అందిస్తాడు. ఆ అభివృద్ధి తట్టుకోలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ మంత్రి ఆరోపించారు.తన పరిపాలనా సమయంలో ఎక్కువగా పట్టణ అభివృద్ధికి మరియు తన వారి అభివృద్ధికి మాత్రమే
ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు రైతుల కోసం చేసింది ఏమీ లేదు అన్నాడు. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇప్పటికీ తెలుగు ప్రజలు మర్చిపోరు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశాడు.ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ఆ మార్పుని తట్టుకోలేక తెలుగు దేశం పార్టీ అధినేత మరియు నాయకులు అక్కసు వెల్లగక్కుతున్నారు అని అన్నారు.
kurasala kannababu fires chandrababu
వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాతి అని ఇప్పటికే పలు పథకాలతో నిరూపితమైంది. రైతులు పండించిన పంట సక్రమంగా మార్కెటింగ్ చేసుకోవడానికి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన పథకం మరియు రైతులకు ఆర్థిక సాయం ఇంకా పలు కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వారి అభ్యున్నతికి తోడ్పడతాయని భావిస్తున్నామన్నారు. రైతులు మరియు ఇతర వర్గాల వారు ఎవరు కూడా చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితి లేదని, ఆయన మాటలు నీటి మూటలు అన్నట్లుగా వైకాపా నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
Delhi liquor case : దేశ రాజకీయాల్లో కలకలం రేపిన లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమ్…
Medchal : శతమానం భవతి అని కుటుంబ సభ్యులు ఆశీర్వదిస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకున్న వృద్ధుడికి ఘనంగా శతాబ్ది వేడుకలు…
MODI Geo politics : ప్రస్తుతం అరబ్ దేశాల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్…
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు సిద్ధమైంది. రాబోయే 2026-27…
This website uses cookies.