Khammam : ఇటీవలే కాకతీయ కాలంలో నిర్మించిన రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించింది. నిజంగా రామప్ప కట్టడం అనేది ఒక అద్భుతం. ఇప్పటికీ.. ఆ కట్టడాన్ని ఎలా నిర్మించారా? అని మేధావులే ఆశ్చర్యపోతున్నారు. అలాంటి అద్భుత కట్టడాలు.. తెలంగాణలో చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఉన్న గణపేశ్వరాలయం కూడా అటువంటిదే.
కాకతీయుల కాలంలో నిర్మించిన కూసుమంచి గణపేశ్వరాలయం.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కూసుమంచిలో నిర్మించిన ఈ గణపేశ్వరాలయంలో… గణపతి దేవుడు.. పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడిని కాకతీయుల కాలంటో.. గణపతిదేవుడు నిర్మించారు.
ఈ ఆలయంలో ఉన్న ప్రతి స్తంభం, ప్రతి శిల్పానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాటిని చూస్తేనే మైమరిచిపోతాం. అందుకే.. పర్యాటకులను ఈ దేవాలయం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఈ దేవాలయాన్ని కూడా గణపతి దేవుడు నక్షత్రాకారంలో నిర్మించారు. ఆ గుడిలో ఉండే శివలింగం సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. ఈ కట్టడం కింద కూడా ఇసుక ఉంటుంది. ఇసుక మీద ఈ కట్టడాన్ని నిర్మించారు. భూకంపాలను తట్టుకునేలా.. కాకతీయలు ఆ టెక్నాలజీని వాడి కట్టడాలు నిర్మించేవారు.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.