Janthikalu : పిండి వంటలు అంటే అందరూ ఎంతో ఇష్టంగానే తింటూ పిండి వంటలు అంటే ఎక్కువగా పండుగలకు ఏదైనా శుభకార్యాలకు చేస్తూ ఉంటారు. అందిట్లో జంతికలు ఈ జంతికలు అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే వీటిలో ఎన్నో రకాల వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసుకోబోయే జంతికలు క్రిస్పీగా, గు, టేస్టీగా వస్తాయి.
ఈ జంతికలకు కావలసిన పదార్థాలు : బియ్యప్పిండి, అటుకులు, పుట్నాల పప్పు, వాము, ఆయిల్, ఉప్పు ,కారం, పసుపు, వాటర్ మొదలైనవి. దీని తయారీ విధానం : ముందుగా రెండు గ్లాసుల బియ్యప్పిండిని తీసుకొని పక్కన ఉంచుకొని తర్వాత రెండు గ్లాసుల పుట్నాల పప్పు, ఒక గ్లాసు అటుకులు మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా పట్టుకొని బియ్యప్పిండిలో వేసి తర్వాత దానిలో ఒక రెండు స్పూన్ల వాము, ఒక స్పూన్ కారం, రెండు స్పూన్ల ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తర్వాత నూనెను వేడి చేసి ఆ నూనెను ఆ పిండిలో వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.
తర్వాత నీళ్లను కొద్దికొద్దిగా వేస్తూ బాగా చపాతీ పిండిలాగా స్మూత్ గా కలుపుకోవాలి. ఇక తర్వాత ఈ పిండిని మురుకుల గిన్నెలో వేసి ఒక క్లాత్ పై చిన్న మురుకుల్లా మొత్తుకొని ఆ మూర్ఖులను తీసి వేడి వేడి నూనెలో వేసి ఫ్రై చేసుకుని తియ్యాలి. ఇలా చిన్న మురుకులు వద్దు అనుకుంటే డైరెక్ట్గా కడాయిలో మురుకులు గొట్టంతో ఒత్తుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకుని తీసుకోవడమే ఎంతో సులువుగా మురుకులు రెడీ. ఎంతో రుచిగా ఉంటాయి. ఇవి 15 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ రకమైన మురుకులను ఒక్కసారి తిన్నారంటే ఇక వదలరు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.