KTR : తెలంగాణాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ముందుకు వెళ్తుంది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను ఎలా అయినా సరే అందించాలనే లక్ష్యంతో భారీగా నిధులు కేటాయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి లబ్దిదారులకు ఇస్తుంది. దీనిపై విపక్షాల ఆరోపణలు తీవ్రంగా ఉన్నా సరే వెనక్కు తగ్గడం లేదు.
తాజాగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను మంత్రి కేటీఆర్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరా నగర్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు…. ఎక్కడ ఇంత డిమాండ్ ఉండదు అని అన్నారు. మెయిన్ సెంటర్ పాయింట్ లో పేదలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తున్నాం అని పేర్కొన్నారు.మార్కెట్ లో 50 లక్షల రూపాయల విలువ చేసే ఇళ్ళు ఫ్రీ గా ఇస్తున్నామన్నారు
మంత్రి. 9714 కోట్ల రూపాయల తో హైద్రాబాద్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నాం అని పెర్కొన్నాఉ. వారం రోజుల్లో కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు అని ఒకే చోట 15640 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించాం అని పేర్కొన్నారు. 18 వేల కోట్ల రూపాయల తో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కడుతున్నామన్నారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.