
minister vidadala rajini about ap arogyashri implementation
YS Jagan – Vidadala Rajini : ఏపీని అగ్రపథంలో తీసుకెళ్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఒకటి. చాలా పథకాలు ఏపీలో అమలులో ఉన్నాయి. జగన్ సీఎం అయ్యాక అలాంటి చాలా పథకాలను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ మాత్రం వైఎస్సార్ హయాం నుంచి కంటిన్యూ అవుతోంది. దానికి మరికొన్ని యాడ్ చేసి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
minister vidadala rajini about ap arogyashri implementation
పేదలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దివంగత సీఎం వైఎస్సార్ చలించిపోయి తీసుకొచ్చిందే ఆరోగ్యశ్రీ. అప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. ఈ పథకాన్ని చూసే 2018 లో కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి విడదల రజని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 3138 ప్రొసీజర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు 940 మాత్రమే ఉండేవి. మరిన్ని సేవలు యాడ్ చేసి.. సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద లబ్దిపొందుతున్నాయి. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోందని, దానికి కారణం అప్పట్లో వైఎస్సార్ కాగా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అని విడదల రజనీ సీఎం జగన్ ను ఆకాశానికెత్తారు. వైఎస్సార్ హయాం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోతే.. 2019 లో సీఎం అయ్యాక జగన్.. దాన్నీ పున:ప్రారంభించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని ఆమె స్పష్టం చేశారు.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.