
minister vidadala rajini about ap arogyashri implementation
YS Jagan – Vidadala Rajini : ఏపీని అగ్రపథంలో తీసుకెళ్తున్న సంక్షేమ పథకాల్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఒకటి. చాలా పథకాలు ఏపీలో అమలులో ఉన్నాయి. జగన్ సీఎం అయ్యాక అలాంటి చాలా పథకాలను సీఎం జగన్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ మాత్రం వైఎస్సార్ హయాం నుంచి కంటిన్యూ అవుతోంది. దానికి మరికొన్ని యాడ్ చేసి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేలా సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నారు.
minister vidadala rajini about ap arogyashri implementation
పేదలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై దివంగత సీఎం వైఎస్సార్ చలించిపోయి తీసుకొచ్చిందే ఆరోగ్యశ్రీ. అప్పటి వరకు దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు. ఈ పథకాన్ని చూసే 2018 లో కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చిందని మంత్రి విడదల రజని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 3138 ప్రొసీజర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇదివరకు 940 మాత్రమే ఉండేవి. మరిన్ని సేవలు యాడ్ చేసి.. సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 55 లక్షల కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద లబ్దిపొందుతున్నాయి. ఈ పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందుతోందని, దానికి కారణం అప్పట్లో వైఎస్సార్ కాగా, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అని విడదల రజనీ సీఎం జగన్ ను ఆకాశానికెత్తారు. వైఎస్సార్ హయాం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోతే.. 2019 లో సీఎం అయ్యాక జగన్.. దాన్నీ పున:ప్రారంభించి పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చారని ఆమె స్పష్టం చేశారు.
Watermelon : వేసవి కాలం వచ్చిందంటే పుచ్చకాయకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, దాహం తీర్చడంలో పుచ్చకాయ…
Marriage : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో…
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
This website uses cookies.