MLA Kethireddy Fires on Welfare
MLA Kethireddy : ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజా సమస్యల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు అని అందరికీ తెలుసు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను పరిష్కరించటంలో ఏపీలో ఉన్న అందరి ఎమ్మెల్యేలలో నెంబర్ వన్ స్థానంలో ఉంటారు. “గుడ్ మార్నింగ్ ధర్మవరం” పేరిట నిత్యం ప్రజలలో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తూ ఉంటారు. అయితే టెక్నికల్ వల్ల లేదా ప్రభుత్వ ఉద్యోగి తప్పిదం వల్ల ఏదైనా జరిగితే అక్కడికక్కడే యాక్షన్ కూడా తీసుకుని సదరు సమస్యను పరిష్కరించడానికి… ఎంతగానో శ్రద్ధ చూపిస్తారు.
MLA Kethireddy Fires on Welfare
చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అందరి సమస్యలు చాలా ఓపికగా విని.. ఎక్కడ తప్పు ఉందో తెలుసుకుని.. సరిదిద్దుతారు. ఈ క్రమంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అలసత్వం వహిస్తే మాత్రం అక్కడికి అక్కడే యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది. ఈ రీతిగానే ఇటీవల “గుడ్ మార్నింగ్ ధర్మవరం” కార్యక్రమంలో 2019 దాకా ఒక పెద్దాయనకు పెన్షన్ వస్తే తర్వాత మళ్లీ ఆపేయడం జరిగింది. అయితే పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో సచివాలయ ఉద్యోగిని అడిగి అక్కడికక్కడ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. సదరు సచివాలయ
ఉద్యోగి ఈ సమస్య విషయంలో సరిగ్గా వివరణ ఇవ్వలేకపోవడంతో పాటు… ఉద్యోగానికి చాలా లేటుగా 11:30 దాటాక వస్తూ వస్తున్నట్లు తెలియడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. ఉద్యోగం చేయటం ఇష్టం లేదా అని మండిపడ్డారు. ఇదే సమయంలో అంతకుముందు సదరు ఉద్యోగికి ఈ రీతిగానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నోటీసులు ఇవ్వటం జరిగింది. అయినా గాని అతనిలో మార్పు రాకపోవడంతో…పనిచేయలేక పోతే ఇంటికి దొబ్బెయ్ అన్న తరహాలో సదరు ప్రభుత్వ ఉద్యోగికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…
Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంకర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…
BJP : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…
Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వరలో ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడనే…
Actress : అలనాటి అందాల నటి ఆమని గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…
Farmers : తూర్పు గోదావరి జిల్లా రైతులు వరి పంటపై ఎక్కువగా ఆధారపడుతూ వస్తున్నారు. అయితే వరుసగా వచ్చిన ప్రకృతి…
Indian Students US : అమెరికాలో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు చూపిన కిరాతక చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని…
RCB : ఆర్సీబీ మేనేజ్మెంట్లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ…
This website uses cookies.