
Nayanthara these Heroins follow surrogacy became parents
Nayanthara : సినీ పరిశ్రమలో చాలామంది సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఆడవాళ్లకు తల్లి అవడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అని అంటుంటారు. చాలామంది కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవడం అని కచ్చితంగా చెప్తారు. హీరోయిన్ల విషయంలో కూడా ఇలానే ఉంటుంది. చాలామంది హీరోయిన్ లు పిల్లల్ని కన్నారు కొంతమంది సహజంగా కన్నా మరి కొంతమంది మాత్రం సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. ఇండస్ట్రీలో చాలామంది సరోగసి ద్వారా పిల్లల్ని కన్న నటులు ఉన్నారు. ఇటీవల నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Nayanthara these Heroins follow surrogacy became parents
ఈమె సహజంగా పిల్లల్ని కనకుండా సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. నయనతార మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది సరోగసి పద్ధతిని ఎంచుకొని పిల్లల్ని కన్నారు. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈమె కూడా సరోగసి పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నట్టు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ గౌరీ దంపతులు కూడా మూడవ సంతానం కోసం సరోగతి పద్ధతిని ఎంచుకున్నారు.
అలాగే అమీర్ ఖాన్ కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. అలాగే శిల్పా శెట్టి దంపతులు కూడా సరోగసి ద్వారా పాప పుట్టినట్లు ప్రకటించారు. ఇక సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. అలాగే ప్రముఖ నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి పద్ధతితో ఓ బాబుకు జన్మనిచ్చారు. ఇలా వీళ్లంతా అద్దె గర్భంతో పిల్లల్ని కన్నవాళ్లే.
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
This website uses cookies.