
modi Central Govt gives relaxations in rules in children education alavense
Modi : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. కోవిడ్ 19 కారణంగా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందలేకపోయిన వారికి మరో అవకాశాన్ని కల్పించింది. పిల్లల రిజల్ట్ లేదా రిపోర్ట్ కార్డ్ లేదా ఫీజు చెల్లింపు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ వంటి వాటిని ప్రింట్ తీసుకొని సమర్పిచడం ద్వారా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.
అయితే ఇది మార్చి 2020 నుంచి మార్చి 2021 వరకు అకడమిక్ ఇయర్కు మాత్రమే వర్తిస్తుంది. ఇక దీని ద్వారా 7వ వేతన సంఘం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నెలకు రూ.2,250 చిల్ట్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందే అవకాశం ఉంది. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు ఈ బెనిఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. దానిపై రూ.4,500 వరకు పొందే అవకాశం ఉంది. పిల్లల చదువు కోసం కేంద్రం.. తన ఉద్యోగులకు అలవెన్స్ అందిస్తోంది.
modi Central Govt gives relaxations in rules in children education alavense
అయితే గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఉద్యోగులు… చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. స్కూళ్ళు మూత పడటంతో అందుకు సంబంధించిన సర్టిఫికేట్ రాక పోవడంతో అలవెన్స్ ను క్లెయిమ్ చేసుకోవడం చాలా ఇబ్బంది అయింది. కేంద్రం తాజా ప్రకటనతో ఇప్పుడు ఆయా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఊరట కలిగిందనే చెప్పాలి.
Vastu Tips : ప్రతి ఇంట్లో వంటగది అనేది కేవలం ఆహారం తయారు చేసే చోటు మాత్రమే కాదు అది…
Rakasa Movie Review : 'కమిటీ కుర్రోళ్లు' లాంటి బ్లాక్బస్టర్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల Niharika konidela …
Biker Movie Review : ఈ ఏడాది సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించి…
Biker Rakasa Movie Premiere Shows : సినిమా రంగంలో చిన్న చిత్రాలకు ప్రీమియర్ షోలు premiere show అనేవి…
Iran Israel India : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఈ రెండు…
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా దళపతి విజయ్ గురించే చర్చ జరుగుతోంది. తన సినీ…
Modi : భారతదేశ రక్షణ రంగంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం గత…
Telangana Chicken shops : తెలంగాణ Telangana రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చికెన్ సెంటర్ల బంద్ ఎట్టకేలకు ముగిసింది.…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాధారణంగా చాలా సంయమనంతో వ్యవహరిస్తుంటారు. కానీ తాజాగా పల్నాడు జిల్లాలో…
How To Do Ration Card e-KYC Online : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా మిడిల్…
Telangana Rythu Bharosa Latest Updates : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి శుభవార్త అందించింది. అన్నదాతలకు అండగా నిలిచేందుకు…
Gold Silver Rate 2nd April 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్ మళ్లీ…
This website uses cookies.