Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
Railway Passenger : ఓ రైల్వే ప్రయాణికుడికి ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగాదారుల కమిషన్ సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు.
ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రా స్పైసీ కిచెన్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్లైన్లో బుక్చేసి రూ.263 చెల్లించాడు. కాని వారు రామ్మోహన్రావుకు ఆహారాన్ని అందించలేదు. రైలు కదిలిన తర్వాత ఆహారం పంపిణీ చేసినట్లు మెసేజ్ పంపించారు.
Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
దాంతో బాధితుడు అన్ని ఆధారాలతో జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం బాధితుడికి నష్ట పరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగళవారం తీర్పును వెలువరించింది. సకాలంలో చెల్లించకపోతే నష్ట పరిహారానికి 12 శాతం వడ్డీ కట్టాలని ఆదేశించింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.