
Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
Railway Passenger : ఓ రైల్వే ప్రయాణికుడికి ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగాదారుల కమిషన్ సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు.
ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రా స్పైసీ కిచెన్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్లైన్లో బుక్చేసి రూ.263 చెల్లించాడు. కాని వారు రామ్మోహన్రావుకు ఆహారాన్ని అందించలేదు. రైలు కదిలిన తర్వాత ఆహారం పంపిణీ చేసినట్లు మెసేజ్ పంపించారు.
Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
దాంతో బాధితుడు అన్ని ఆధారాలతో జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం బాధితుడికి నష్ట పరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగళవారం తీర్పును వెలువరించింది. సకాలంలో చెల్లించకపోతే నష్ట పరిహారానికి 12 శాతం వడ్డీ కట్టాలని ఆదేశించింది.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Vijayasai Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన…
School Holidays : సంక్రాంతి పండుగతో ముగిసిన సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ, ఈ నెలాఖరులో విద్యార్థులకు…
Renu Desai Mahesh Babu : రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో హీరోయిన్గా…
Mana Shankara Vara Prasad Garu Hook Step: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘…
Bhatti Vikramarka : ప్రజాభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర…
Palnadu : పల్నాడు జిల్లా రాజకీయాల్లో గత పాలన, ప్రస్తుత పాలన మధ్య స్పష్టమైన తేడా ఉందని రాష్ట్ర మంత్రి…
Bank of Bhagyalakshmi Movie Review : కన్నడలో రూపొందిన తాజా సినిమా ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ లో దీక్షిత్…
This website uses cookies.