
Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
Railway Passenger : ఓ రైల్వే ప్రయాణికుడికి ఆహారం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వినియోగాదారుల కమిషన్ సదరు బాధ్యులపై చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం నగరానికి చెందిన రామ్మోహన్రావు ఈ ఏడాది జనవరిలో విజయవాడ వెళ్లేందుకు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో టికెట్ రిజర్వేషన్ చేసుకున్నాడు.
ఇండియన్ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్, ఆంధ్రా స్పైసీ కిచెన్ ద్వారా విశాఖలో ఆహారం తీసుకునేందుకు ఆన్లైన్లో బుక్చేసి రూ.263 చెల్లించాడు. కాని వారు రామ్మోహన్రావుకు ఆహారాన్ని అందించలేదు. రైలు కదిలిన తర్వాత ఆహారం పంపిణీ చేసినట్లు మెసేజ్ పంపించారు.
Railway Passenger : ఆహారం అందించడంలో నిర్లక్ష్యం.. రైల్వే ప్రయాణికుడికి 35 వేల చెల్లింపు
దాంతో బాధితుడు అన్ని ఆధారాలతో జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. విచారణ అనంతరం బాధితుడికి నష్ట పరిహారంగా రూ.25 వేలు, ఖర్చులకు రూ.10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని జిల్లా వినియోగదారుల కమిషన్ మంగళవారం తీర్పును వెలువరించింది. సకాలంలో చెల్లించకపోతే నష్ట పరిహారానికి 12 శాతం వడ్డీ కట్టాలని ఆదేశించింది.
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
This website uses cookies.