
#image_title
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు ఎలా వేచిచూస్తారో, అలాగే సీతాఫలంకోసం కూడా అలా వేచిచూస్తారు. ఆరోగ్యకరమైన పండు అయినప్పటికీ, కొందరు వ్యక్తులకు సీతాఫలం తినడం ప్రమాదకరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీర్ణ సమస్యలున్నవారుమానుకోండి
సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తినడం వల్ల ఉబ్బరం, కడుపు నొప్పి, విరేచనాలు, కడుపు నిండిన భావన వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారు సీతాఫలాలను దూరంగా ఉంచడం మంచిది. సీతాఫలం గుజ్జు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ, విత్తనాలు విషపూరితంగా ఉంటాయి. పండు తినేటప్పుడు విత్తనాలను తొలగించడం అత్యంత అవసరం. పొరపాటున విత్తనాలను మింగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
సీతాఫలం ఇనుముకు మంచి మూలం. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఇనుము స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం, కడుపుపోర వాపు, పూతలు వంటి సమస్యలు రావచ్చు. కొంతమందికి సీతాఫలం తినడం వల్ల దురద, దద్దుర్లు, చికాకు వంటి అలెర్జీ లక్షణాలు కనబడవచ్చు. అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు పండు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.