Slightly increased third party insurance rates Effective from June 1
Vehicle Insurance Rates : వాహనాల థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ధరలు పెరగనున్నాయి. గతంలో ఉన్న ప్రీమియం రేట్లను స్వల్పంగా పెంచుతూ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ)తో సంప్రదించి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ ధరలను నోటిఫై చేసింది. ఈ పెంచిన ధరలు జూన్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు.కాగా ప్రస్తుతం ఉన్న ప్రీమియం 1000 సీసీ వెయికల్స్ కి గతంలో రూ. 2,072 గా ఉండగా ఇప్పుడు.. రూ.2094 గా నిర్ణయించారు.
అలాగే 1500 సీసీ వెయికల్స్ కి గతంలో ఉన్న రూ. 3,221 కి అదనంగా రూ.195 పెంచుతూ రూ.3416 చెల్లించాలి. ఇక 1500 కంటే ఎక్కువగా ఉన్న కార్లకు ప్రీమియం రూ. 7,890 నుంచి రూ.7,897 గా పెంచింది. అలాగే 150 నుంచి 350 సీసీ సామర్థ్యం ఉన్న బైకులకు రూ.1,366, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉంటే రూ.2,804 గా ఉంది.అలాగే ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లకు 30 కిలోవాట్ లోపు రూ.1,780 చెల్లించాలి. అలాగే 30 నుంచి 65 కిలోవాట్ సామర్థ్యం ఉన్న వాహనాలకు రూ.2,904 చెల్లించాలి.
Slightly increased third party Vehicle Insurance Rates Effective from June 1
అయితే 30 కిలో వాట్ ఎలక్ట్రానిక్ ప్రైవేటు వాహనాలకు మూడు సంవత్సరాల సింగిల్ ప్రీమియం రూ.5543 అందుబాటులో ఉంది. అలాగే 65 కిలో వాట్ కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న వాహనాలకు రూ.9044 గా నిర్ణయించారు. అలాగే 12 నుంచి 30 వేల కిలోలు మోయగల సామర్థ్యం ఉన్న సరుకు రవాణా వాణిజ్య వాహనాలకు ప్రీమియం రూ.33,414 నుంచి రూ.35,313కి పెంచింది. అలాగే 40 వేలకుపైగా కిలోల సామర్థ్యం గల వాహనాలకు రూ.41,561 నుంచి రూ.44,242 గా నిర్ణయించారు.
Rishabh Pant : టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్తో…
Actress : ఒకనాటి బాలీవుడ్ అందాలభామ రాణీ ముఖర్జీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగానే…
Vangalapudi Anitha : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత…
Warangal Congress : కాంగ్రెస్ పార్టీకి కొండా దంపతులు కావాలో లేక తాము కావాలో తేల్చి చెప్పాలని ఉమ్మడి వరంగల్…
RK Roja : ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లా డైలాగులు చెప్పాడని, ఇప్పుడు మాత్రం రబ్బర్ లా…
Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యా రంగం పట్ల…
Wife : జోగుళాంబ గద్వాల జిల్లాలో నవ వరుడి హత్య ఘటన తెలంగాణలో సంచనలం సృష్టిస్తోంది. మృతుడి భార్య ఐశ్వర్య,…
Ration Cards : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమలులో మరింత కట్టుదిట్టమైన చర్యలుచేపడుతుంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ…
This website uses cookies.