Narendra Modi : సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీకే సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అవును.. అసలు తనకు ఈ స్థాయిలో సుప్రీం నుంచి షాక్ తగులుతుందని మోదీ ఊహించి ఉండరు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీబీసీ డాక్యుమెంటరీపై రచ్చ నడుస్తోంది కదా. అది గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీ. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మోదీ సీఎంగా ఉన్నారు. అప్పట్లో ఈ గొడవలు జరిగి వేల మంది చనిపోవడానికి కారణం
బీజేపీ పార్టీయే అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ ఘటన జరిగింది కూడా ఇప్పుడు కాదు. 25 ఏళ్లు అవుతోంది. దానికి సంబంధించి ఒక డాక్యుమెంటరీని ఇటీవల బీబీసీ తీసింది. ఆ డాక్యుమెంటరీని మత కలహాలు సృష్టించేలా ఉందని కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అప్పటికే ఆ డాక్యుమెంటరీని చాలామంది చూసేశారు. ముఖ్యంగా దేశంలోని పలు యూనివర్సిటీలలో ఈ డాక్యుమెంటరీ రచ్చ చేసింది. ఢిల్లీ యూనివర్సిటీలో అల్లర్లు చోటు చేసుకున్నాయి.
సుప్రీంకోర్టులో వివాదాస్పద డాక్యుమెంటరీపై విచారణ కూడా జరిగింది. అసలు ఈ డాక్యుమెంటరీని ఎందుకు బ్యాన్ చేయాలి. బీబీసీ చానెల్ ను ఎందుకు బ్యాన్ చేయాలి అని సుప్రీం కేంద్రాన్ని ప్రశ్నించింది. బీబీసీ చానెల్ ను దేశంలో నిషేధించాలని పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. డాక్యుమెంటరీ ఒరిజినల్ రికార్డులను కోర్టుకు సమర్పించాలని, చానెల్, డాక్యుమెంటరీని నిషేధించాల్సిన అవసరం లేదని కేంద్రానికి షాకిచ్చింది సుప్రీం. ఒకవేళ ఆ డాక్యుమెంటరీని మళ్లీ దేశంలో ప్రదర్శిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తిప్పలు తప్పవేమో.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.