దేశంలో ఓమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 415కు చేరగా… రాబోయే 2 వారాల్లో కేసుల సంఖ్య 1000 దాటుతుందని వైద్య నిపుణులు అంచానా వేస్తున్నారు. తాజా పరిణామాలు థర్డ్ వేవ్ కు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ పట్ల భయాందోలనలు ఇలా ఉండగా..
దేశ రాజధాని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు కాస్త ఊపిరి పీల్చుకునే విషయం చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల్లో చాలా మందికి కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయంటూ.. పెద్దగా చికిత్స అవసరం లేకుండానే బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు. ఓమిక్రాన్ ప్రాణాంతకమేమీ కాదంటున్నారు. కేవలం మల్టీ విటమిన్లు, పారాసెటమల్ ట్యాబ్లెట్ల ద్వారానే బాధితులు పూర్తిగా మహమ్మారి నుంచి బయట పడ్డారని వెల్లడించారు.
ఇప్పటి వరకు తమ ఆసుపత్రిలో 51 మంది ఓమిక్రాన్ బాధితులు చేరగా వారిలో 40 మందికి.. ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల అవసరమే రాలేదన్నారు. అయితే వీటిపై నిజ నిజాలు తేలాల్సి ఉంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.