tablets to take to save from covid omicron virus
దేశంలో ఓమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 415కు చేరగా… రాబోయే 2 వారాల్లో కేసుల సంఖ్య 1000 దాటుతుందని వైద్య నిపుణులు అంచానా వేస్తున్నారు. తాజా పరిణామాలు థర్డ్ వేవ్ కు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఒమిక్రాన్ పట్ల భయాందోలనలు ఇలా ఉండగా..
దేశ రాజధాని ఢిల్లీలోని లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు కాస్త ఊపిరి పీల్చుకునే విషయం చెప్పారు. ఒమిక్రాన్ బాధితుల్లో చాలా మందికి కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయంటూ.. పెద్దగా చికిత్స అవసరం లేకుండానే బాధితులు కోలుకుంటున్నారని తెలిపారు. ఓమిక్రాన్ ప్రాణాంతకమేమీ కాదంటున్నారు. కేవలం మల్టీ విటమిన్లు, పారాసెటమల్ ట్యాబ్లెట్ల ద్వారానే బాధితులు పూర్తిగా మహమ్మారి నుంచి బయట పడ్డారని వెల్లడించారు.
tablets to take to save from covid omicron virus
ఇప్పటి వరకు తమ ఆసుపత్రిలో 51 మంది ఓమిక్రాన్ బాధితులు చేరగా వారిలో 40 మందికి.. ఆక్సిజన్ సపోర్ట్, స్టెరాయిడ్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల అవసరమే రాలేదన్నారు. అయితే వీటిపై నిజ నిజాలు తేలాల్సి ఉంది.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.