Amma Vodi : వైకాపా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం ఎంతో మంది విద్యార్థిని విద్యార్థల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా ఇస్తుంది. అద్బుతమైన ఈ పథకంపై తెలుగు దేశం పార్టీ నాయకులు మొదటి నుండి అక్కస్సుతో ఉన్నారు. అమ్మ ఒడి పథకంతో ఎంతో మంది కుటుంబాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నగా.. పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పాటు పడే మేనమామగా నిలిచాడు. దాంతో వచ్చే ఎన్నికల్లో అద్బుతమైన విజయం ఆయనకు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయంగా వైకాపా ను అడ్డు కోవడం చేతకని తెలుగు దేశం పార్టీ నాయకులు ఇప్పుడు వైకాపా ను దెబ్బ కొట్టేందుకు దొంగ దారులు వాడుతున్నారు అంటూ వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమ్మ ఒడి పథకం కు అందాల్సిన డబ్బును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేక పోతుంది. ఈ ఏడాది నుండి అమ్మ ఒడి ని కొనసాగించలేం అంటూ వారు తేల్చి చెప్పారు అంటూ ఒక ప్రెస్ నోట్ ను ప్రభుత్వం పేరుతో విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది.ఆ ప్రెస్ నోట్ ను కొన్ని ఎల్లో మీడియా సంస్థలు తెగ ప్రచారం చేశాయి. మీడియా వారికి తెలిసినా కూడా అమ్మ ఒడి పథకం విషయంలో ఆ పుకార్లను ఎక్కువ చేసే ప్రయత్నం చేశారు.
అమ్మ ఒడి పథకంకు నిధులు లేవు అంటూ మీడియాలో అబద్దపు ప్రచారం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో చీప్ పబ్లిసిటీ మరియు ప్రచారం చేస్తూ వైకాపా ను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని అసలు విషయం ఏంటీ అంటే ప్రజలు అమ్మ ఒడి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను సక్రమంగా అద్బుతంగా అందుకుని వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేస్తారంటూ వైకాపా ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.