
YSRCP : ఎలక్షన్ ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ... జగన్ వ్యూహం అదుర్స్...!
TDP – YSRCP : తెలుగుదేశం పార్టీ మొన్నీమధ్యనే మహానాడు నిర్వహించింది. ఇప్పుడు వైసీపీ ప్లీనరీ జరుగుతోంది. అధికారంలోకి వచ్చాక తొలిసారి ప్లీనరీ సమావేశాల్ని నిర్వహిస్తున్న వైసీపీ, ఈ ప్లీనరీ సమావేశాల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహంచడంలో వింతేముంది.?
ప్లీనరీ సమావేశం ఏ రాజకీయ పార్టీకి అయినా అత్యంత కీలకం. కీలక నిర్ణయాలన్నీ ఇలాంటి వేదికల మీదనే తీసుకుంటారు. మహానాడు సైతం అంతే. టీడీపీ నిర్వహించిన మహానాడులో, పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు ఏంటి.? అంటే సమాధానం చెప్పేంత సీన్ టీడీపీలో ఎవరికీ లేదు.
సో, టీడీపీ నేతలకు వైసీపీ ప్లీనరీని విమర్శించే నైతిక హక్కు లేదు. నిజానికి, టీడీపీ మహానాడులో పూర్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడానికే టీడీపీ నేతలు పోటీ పడ్డారు. బూతులు మాట్లాడారు కొందరు టీడీపీ నేతలు. వాటికి సమాధానం ఇవ్వాలని వైసీపీ నేతలు అనుకుంటే, వైసీపీ ప్లీనరీ ఇంకోలా వుంటుంది. వైసీపీ ప్లీనరీ వేదికగా, వైఎస్ విజయమ్మ.. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ జగన్తోపాటు వేదిక పంచుకున్నారు. పార్టీకి దూరమవుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దగ్గరగానే వుంటానన్నారు.
TDP Mahanadu Vs YSRCP Plenary
తల్లిగా ఎప్పుడూ వైఎస్ జగన్ వెంట వుంటాననీ చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలో చిచ్చు.. అంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఆ విమర్శలకు ప్లీనరీ వేదికగా విజయమ్మ తగిన సమాధానం చెప్పకనే చెప్పారు. ఇక, టీడీపీ మీద వైసీపీ నేతల విమర్శల విషయానికొస్తే, ఇవి నిజానికి చాలా చాలా తక్కువే. తొలి రోజు నాలుగు కీలక తీర్మానాలు జరిగాయి. ఈ రోజు మరికొన్ని తీర్మానాలు జరుగుతాయి. ప్లీనరీ అనేది పార్టీ అంతర్గత వ్యవహారం. టీడీపీ మహానాడు జరిగిన వైనం, వైసీపీ ప్లీనరీ జరుగుతున్న వైనం పోల్చి చూస్తే.. అసలు మహానాడు అనేది పచ్చ బూటకం అని ఇట్టే అర్థమవుతుంది.
Foods High in Gelatin : ఈ రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు, చర్మంపై ముడతలు వంటి…
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
This website uses cookies.