తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అవును.. ఇవాళ ఉదయమే ఆయన ఢిల్లీకి వెళ్లారు. అయితే.. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. కొందరేమో పంటి చికిత్స కోసం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నా.. మరికొందరు మాత్రం ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అవుతారంటూ చెబుతున్నారు.
ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్ మాత్రం ఢిల్లీలో మూడు రోజులు ఉండనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా కేసీఆర్ కలవనున్నట్టు సమాచారం.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల విషయంపై సీఎం కేసీఆర్ ప్రధానితో చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే.. ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ పై ఇంకా కేసీఆర్ కు పీఎంవో నుంచి సమాచారం రాలేదని.. ప్రస్తుతానికైతే పలువురు కేంద్ర మంత్రులతో భేటీ ఉంటుందని సమాచారం.
అలాగే… తనను ఎప్పటినుంచో బాధిస్తున్న పంటి నొప్పికి సంబంధించిన చికిత్స కూడా కేసీఆర్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దాని కోసమే ఢిల్లీలో ప్రముఖ డెంటిస్టును కేసీఆర్ కలవనున్నారట. పంటి చికిత్సతో పాటు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రంతో చర్చించడం కోసమే.. కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీ పర్యటన చేస్తున్నట్టు తెలుస్తోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.