
They were surprised to find the sound of winter's screams from the grave
బ్రెజిల్ లో ఓ సమాధి నుంచి వింత అరుపులు, శబ్దాలు రావడం అక్కడ జనం గమనించారు. కానీ అక్కడ ఉన్న వారు భయభ్రాంతులకి గురై దరిదాపులకి ఎవరూ వెళ్ళలేదు. రోసంగల్ అనే మహిళ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ సమాధి నుంచి వింత అరుపులు శబ్దాలు రావడం గమనించారు. ఆ సమాది నుంచి బయటికి రావడానికి ఆ మహిళ ఎన్నో ప్రయత్నాలు చేసింది.చివరికి ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రోసంగిలా షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది.
ప్రసంగిలో ఆల్ మీడియాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశానని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. ఆమె 11 రోజులపాటు ఎంతో కష్టపడింది. సమాధి నుంచి ఇంత శబ్దాలు వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశాన వాటికి వచ్చేవారు. సమాధి నుండి ఎవరినో ములుగును వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తవ్వారు సమాధి నుండి బయటకు తీసినప్పుడు కనిపించింది ఖననం చేస్తే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు భావించారు.
They were surprised to find the sound of winter’s screams from the grave
ఆమె సమాధి నుంచి బయట పడేందుకు తెలుగులాడి చివరికి మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులని కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్న వారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. రోసంగల్ స్పృహ తప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె చనిపోయినట్లు నిర్ధారణ చేసి సమాధి చేశారు.
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…
This website uses cookies.