బ్రెజిల్ లో ఓ సమాధి నుంచి వింత అరుపులు, శబ్దాలు రావడం అక్కడ జనం గమనించారు. కానీ అక్కడ ఉన్న వారు భయభ్రాంతులకి గురై దరిదాపులకి ఎవరూ వెళ్ళలేదు. రోసంగల్ అనే మహిళ గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఆ సమాధి నుంచి వింత అరుపులు శబ్దాలు రావడం గమనించారు. ఆ సమాది నుంచి బయటికి రావడానికి ఆ మహిళ ఎన్నో ప్రయత్నాలు చేసింది.చివరికి ఆ మహిళను సమాధి నుంచి బయటకు తీయగా చనిపోయి ఎంతో కాలం గడవలేదని తేలింది. మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం రోసంగిలా షాక్ గుండెపోటుతో మరణించింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రంలో కూడా ఇదే ఉంది.
ప్రసంగిలో ఆల్ మీడియాను సమాధిలో ఉంచిన తర్వాత దానికి ప్లాస్టరింగ్ చేశానని కుటుంబ సభ్యుల పేర్కొన్నారు. ఆమె 11 రోజులపాటు ఎంతో కష్టపడింది. సమాధి నుంచి ఇంత శబ్దాలు వస్తూ ఉండడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. స్మశాన వాటికి వచ్చేవారు. సమాధి నుండి ఎవరినో ములుగును వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తవ్వారు సమాధి నుండి బయటకు తీసినప్పుడు కనిపించింది ఖననం చేస్తే సమయంలో ఎలాంటి గాయాలు లేవని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు భావించారు.
ఆమె సమాధి నుంచి బయట పడేందుకు తెలుగులాడి చివరికి మృతి చెంది ఉంటుందని కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు.. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సమాధిని తవ్విన వ్యక్తులని కూడా ప్రశ్నించారు. బ్రెజిల్ చట్టం ప్రకారం సజీవంగా ఉన్న వారిని సమాధి చేస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారు. రోసంగల్ స్పృహ తప్పి పడిపోయినట్లు విచారణలో తేలింది. ఆ సమయంలో ఆమె చనిపోయినట్లు నిర్ధారణ చేసి సమాధి చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.