Union Budget 2023 : ఈరోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం ఆమె ప్రసంగిస్తూ వేతన జీవులకు శుభవార్త తెలియజేశారు. ఆదాయ పన్ను మినహాయింపును ఐదు లక్షల నుండి ఏడు లక్షల వరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఏడు లక్షల వార్షికోత్సవం ఉన్నవారు ఎలాంటి పనులు చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే ఇది కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని తెలియజేశారు. ఇంకా ఏడు లక్షల రూపాయలు వార్షికోత్సవం దాటిన వారు 5 స్లాబులలో పన్ను విధించనున్నారు. 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పన్ను స్లాబ్, ఆదాయపు పన్ను మినహాయింపు రూ.5 నుంచి 7 లక్షల వరకు పెంపు.. ఆదాయం రూ.7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో పన్నులు.. వ్యక్తిగత ఆదాయపన్ను
కొత్త ట్యాక్స్ శ్లాబ్లు రూ.0 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు 0 శాతం పన్ను, రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను, రూ. 9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం పన్ను, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షలకు పై ఉంటే 30 శాతం పన్ను, 15 లక్షలు దాటితే 30 శాతం పన్ను వర్తిస్తుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.