
vakapalli tribal village sad story
Vakapalli : వైజాగ్ జిల్లా జీ మాడుగుల మండలం వాకపల్లి గ్రామం గురించి తెలుసా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అనిపిస్తోంది కదా. 16 ఏళ్ల క్రితం జరిగింది ఈ ఘటన. వాకపల్లి గ్రామానికి చెందిన 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం జరిగింది. ఇంట్లోని మగవారంతా ఉదయం 3 గంటలకే పొలం పనులకు వెళ్లిన తర్వాత తెల్లవారుజామున పోలీసులు 6 గంటలకు వచ్చారు. 11 మంది గిరిజన మహిళలను పాడు చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఇంట్లోని భర్తలు..
ఆ ఆడవాళ్లను వెలివేశారు. పిల్లలను కూడా చూడనీయలేదు. తాకనీయలేదు. ఊరు పెద్దమనిషి దగ్గరికి తమ గోడు చెప్పుకున్నారు మహిళలు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాకపల్లి గ్రామానికి వచ్చిన పై అధికారులు అసలు ఏం జరిగిందో తెలుసుకునే పని చేశారు. రాజశేఖర్ రెడ్డి హయంలో ఈ ఘటన జరిగింది. మాకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. చాలా కోర్టుల చుట్టూ తిరిగాం. డబ్బులు ఇస్తాం అన్నారు.
vakapalli tribal village sad story
ఇదంతా చేసింది గ్రే హౌండ్స్ పోలీసులు. ఊరిలోకి వచ్చి కనిపించిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఇప్పటికీ ఆ మహిళలు బిక్కుబిక్కుమంటూ తమ గ్రామంలో గడుపుతున్నారు. మా మీద జరిగిన అత్యాచారం గురించి ఎవ్వరికీ తెలియదు. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. వాళ్ల ముఖాలు కూడా చూడలేదు. మా చీరలు పైకి ఎత్తి మా ముఖాల మీద పెట్టి కళ్లకు గంతలు కట్టి మమ్మల్ని పాడు చేశారు. వాళ్లు అందరూ మమ్మల్ని పాడు చేసి వెళ్తుంటే అప్పుడు వాళ్లు పోలీసులు అని చూశాం. కానీ.. వాళ్లు ఎవరో తెలియదు.. అంటూ ఆ మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు.
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
Gold and silver Price Today 2026 March 7 : బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన…
Karthika Deepam 2 Today 07 March 2026 Episode : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందుతున్న సీరియల్…
Tears-Sweet : మనకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు కారుతాయి. అలాగే ఎండలో ఎక్కువసేపు తిరిగినా లేదా శారీరకంగా కష్టపడినా చెమట…
Tea : మనలో చాలా మందికి భోజనం పూర్తయ్యాక వెంటనే ఒక కప్పు వేడి వేడి టీ తాగడం అలవాటుగా…
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
This website uses cookies.