Categories: News

Salt : వామ్మో… ప్రాణాలు తీస్తున్న డేంజర్ సాల్ట్… పురుషులే ఎక్కువ…!

Advertisement
Advertisement

Salt : ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు కచ్చితంగా వాడుతూ ఉంటారు. ఉప్పు లేనిదే ఏ వంటా కూడా పూర్తి కాదు.కానీ ఉప్పు చేసే మేలు కంటే, కీడే ఎక్కువగా ఉన్నది. అందుకే ఉప్పు ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతుంది అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి WHO తరచుగా ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సిఫారస్ లను జారీ చేస్తూ ఉంది. ఏ వ్యాధి నుండి జాగ్రత్తపడాలి. ఏ వ్యాధి తీవ్రమైనది,ఏది కాదు అనే సమాచారం ప్రతిసారీ మనకు అందిస్తూనే ఉన్నది. ఇది కాకుండా పౌరుడు ఎలాంటి ఆహారాలు తినాలి, ఏమి తినకూడదు అనే సమాచారాలను కూడా తరచుగా అందిస్తూ ఉన్నది. ఈ టైంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉప్పు గురించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించింది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినే వారికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. దీని ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ ఉప్పు తినే వ్యక్తులకు ఏమి జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎందుకు ఈ సమాచారం తెలిపింది. ఉప్పు ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుంది అనే విషయాల గురించి ఎప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

ప్రపంచ వ్యాప్తంగా గుండె సమస్యలకు సంబంధించిన వ్యాధులు ఎన్నో పెరగటం వలన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూస్తే, ఐరోపాలో ప్రతిరోజు కనీస 10,000 మంది గుండెకు సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు అని తెలిపింది. అనగా ఏట 40 లక్షల మంది గుండెకు సంబంధించిన సమస్యలతో మరణిస్తున్నారు అంట. యూరప్ లోనే మొత్తం మరణాలలో 40 శాతం మంది గుండెకు సంబంధించి జబ్బుల కారణం వలన ఈ మరణాలు అనేది సంభవిస్తున్నాయి…

Advertisement

Salt 9 లక్షల మరణాలను నివారించవచ్చు

ఉప్పును ఎక్కువ మోతాదులో తీసుకోవటం వలన ఈ మరణాలు అనేవి సంభవిస్తున్నాయి. ఉప్పు తీసుకోవడం తగ్గించటం వలన ఈ సంఖ్యను తగ్గించుకోవచ్చు. రోజు తీసుకున్న ఉప్పులో కనీసం 20 శాతం వరకు తగ్గించాలి. అలా జరిగితే 2030 నాటికి తొమ్మిది లక్షల మరణాలను అరికట్టవచ్చు. అని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోపియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే తెలిపారు…

Salt ఒక టీస్పూన్ ఉప్పు సరిపోతుంది

ఐరోపాలో 30 నుండి 79 ఏళ్ల మధ్య వయసు ఉన్న ముగ్గురిలో ఒకరు ఎక్కువ రక్తపోటుతో బాధపడుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం కూడా ఉప్పే. ఐరోపాలో 53 దేశాలలో 51 దేశాలు ప్రతిరోజు ఉప్పును ఐదు గ్రాముల కంటే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 5 గ్రాముల ఉప్పు లేక అంతకంటే తక్కువ తినాలి అని సిఫారస్ చేస్తుంది. అనగా ఒక టీస్పూన్ లేక అంతకంటే తక్కువ ఉప్పు తీసుకోవడం చాలా మంచిది. కానీ ఐరోపాలో దీనిని విస్మరించి ఎక్కువగా వాడుతున్నారు.యూరోపియన్లు ప్రాసెస్ చేసిన ఆహారాలు స్నాక్స్ ఎక్కువగా తీసుకోవటానికి ఇష్టపడతారు. వీటిలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కావున ఈ ఆహారాలు తినటం మానుకోవాలి అని సూచిస్తున్నారు.

Salt : వామ్మో… ప్రాణాలు తీస్తున్న డేంజర్ సాల్ట్… పురుషులే ఎక్కువ…!

Salt చనిపోయిన వారిలో మగవారే ఎక్కువ

ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు అనేది పెరుగుతుంది. ఇది గుండె సంబంధించిన సమస్యలకు కూడా దారితీస్తుంది. కావున గుండెపోటు రావచ్చు అని ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక రక్తపోటు రోగులు యూరోప్ లో ఎక్కువగా ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం చూస్తే, గుండె సంబంధించిన సమస్యల వల్ల మహిళల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు అని తెలిపింది. ఈ నిష్పత్తి 2.5 గా ఉన్నట్లుగా తెలిపింది…

Salt ఉప్పు తీసుకోవడం ప్రమాదకరం

30,69 ఏళ్ల వయసుగల వ్యక్తులు కూడా పశ్చిమ ఐరోపాల్లో కంటే తూర్పు ఐరోపాలో,మధ్య ఆసియాలో గుండెకు సంబంధించిన సమస్యలతో చనిపోయే అవకాశాలు 5% ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఎంత ప్రమాదకరమో స్పష్టంగా తెలియజేస్తుంది. కావున ఈ గుణాంకాలు ఐరోపా కు చెందినప్పటికీ కూడా ఏ దేశంలో నైనా ఎవరైనా ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. అలా తీసుకున్నట్లయితే వారు కూడా గుండెకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అని తెలిపారు. అందుకే ఉప్పను తక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు…

Advertisement

Recent Posts

Jabardasth Shanthi Swaroop YS Jagan : లేడీకి.. లేడీ గెటప్‌కి తేడా తెలియదా? ఎలా సీఎం అయ్యారు? వైఎస్ జగన్‌పై జబర్దస్త్ కమెడియన్ ఫైర్

Jabardasth Shanthi Swaroop YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'సంక్రాంతి సంబరాల' డ్యాన్స్ వీడియో ఇప్పుడు పెద్ద దుమారమే…

1 hour ago

Tirumala Laddu Prasadam : కొత్త రంగు పోసుకున్న నెయ్యి కల్తీ వివాదం.. జగన్ కు ’11’ టార్గెట్ పెట్టిన టీడీపీ..!

Thirumala Ghee Controversy : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు…

2 hours ago

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

4 hours ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

5 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

6 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

7 hours ago