YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకొన నిర్ణయాలలో మూడు రాజధానుల నిర్ణయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విపక్ష పార్టీలు రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని అమరావతినే ఉంచాలని వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇలాంటి తరుణంలో రాజధానిలో అదిరిపోయే స్ట్రాటజీతో వైసీపీ పర్మినెంట్ నివాసం ఉండేలా సీఎం జగన్ అద్భుత స్కెచ్ వేశారు. మేటర్ లోకి వెళ్తే రాజధాని ప్రాంతంలో కనివిని ఎరుగని రీతిలో 51,392 నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేయబోతున్నారు.
అత్యంత ఖరీదైన ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే కలను పేదవాళ్లకు అందించే విధంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఒకో కుటుంబంలో కనీసం మూడు ఓట్లు చెప్పనా లెక్క కట్టిన ఒకటి పాయింట్ 50 లక్షల ఓట్లు ఈ ప్రాంతంలో వైసీపీకి దక్కబోతున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు వెళ్ళబట్టాల పంపిణీ కచ్చితంగా పొలిటికల్ గా వైసీపీ పార్టీకి మంచి మైలేజ్ ఇవ్వటంతో పాటు ఎన్నికలలో మేలు చేసే కార్యక్రమం అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పేదలంతా రాజధాని ప్రాంతంలో చేరితే తెలుగుదేశం పార్టీ గెలుపు కష్టమే అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇళ్ళబట్టాల పంపిణీ కార్యక్రమంతో… రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి జగన్ చాలా తెలివిగా చెక్ పెట్టినట్లు చెప్పుకొస్తున్నారు. శుక్రవారం రాజధానిలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.