
ys jagan good decisions in cabinet meeting
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నేపథ్యంలో స్పందిస్తున్న తీరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు అవుతూ ఉండగా మరి కొన్ని చోట్ల మాత్రం రాత్రి సమయంలో కర్ఫ్యూను కొనసాగిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు రాత్రి సమయంలో కర్ఫ్యూ ను అమలు చేశారు. కాని నేటి నుండి ఏపీలో డే టైమ్ కర్ఫ్యూ ను కూడా అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. 12 గంటల నుండి కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. తద్వార రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు.
ys jagan good decisions in cabinet meeting
ఏపీలో మద్యాహ్నం నుండి కర్ఫ్యూ నిర్ణయంను పలువురు అభినందిస్తున్నారు. మార్నింగ్ సమయంలో జనాలకు సాదారణ కార్యకళాపాలకు ఓకే చెప్పి మద్యాహ్నం తర్వాత కర్ఫ్యూను అమలు చేయడం మంచి నిర్ణయంగా చెబుతున్నారు. జనాలు బయటకు వెళ్లక పోవడం వల్ల ఖచ్చితంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయి. మొదట రెండు వారాల పాటు కర్ఫ్యూను కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తర్వాత కర్ప్యూను మరో రెండు లేదా మూడు వారాల పాటు కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంతా అభినందిస్తున్నారు. అయితే రెండు వారాల ముందు ఈ నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు వారాలుగా భారీగా నమోదు అవుతున్నాయి. ఏపీలో కూడా రెండు వారాలుగా కేసుల సంఖ్య అమితంగా ఉంది. కనుక రెండు వారాల క్రితమే ఈ నిర్ణయాన్ని తీసుకుంటే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పటికి అయినా మంచి ఫలితాన్ని ఇస్తుందని, పక్క రాష్ట్రాల్లో జరిగే నష్టం ఏపీలో ఉండదని వారు అంటున్నారు.
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
This website uses cookies.