
ys jagan good news to students who study in private schools
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో విద్య, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విద్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ రాష్ట్రం కూడా అంత బాగా డెవలప్ అవుతుందని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్. అందుకే.. ఆయన విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాడు నేడు పేరుతో పలు విద్యకి సంబంధించిన పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ గుర్తింపు పొందాయి.
ys jagan good news to students who study in private schools
విద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ విధంగా విద్యా వ్యవస్థను రూపొందించారు సీఎం జగన్. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థుల కోసం తీసుకున్న నిర్ణయం ఇది. విద్యా హక్కు చట్టం కింద ఏపీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది ప్రభుత్వం.
ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి మార్చి 6 నుంచి 18 వరకు స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పేద విద్యార్థులు తమకు నచ్చిన స్కూళ్లలో ఏప్రిల్ 7 వరకు రిజిస్ట్రేషన్ చసుకుంటారు. తొలి విడత కింద విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 13న లాటరీ ద్వారా ఉంటుంది. రెండో విడత ఏప్రిల్ 25న లాటరీ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు రూ.8000, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రూ.6500, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు రూ.5000 లను ప్రభుత్వం చెల్లిస్తుంది.
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
This website uses cookies.