ys jagan good news to students who study in private schools
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నాక ఏపీలో విద్య, వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విద్య వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ రాష్ట్రం కూడా అంత బాగా డెవలప్ అవుతుందని నమ్మే వ్యక్తి వైఎస్ జగన్. అందుకే.. ఆయన విద్య మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నాడు నేడు పేరుతో పలు విద్యకి సంబంధించిన పథకాలను తీసుకొచ్చారు. ఆ పథకాలు దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ గుర్తింపు పొందాయి.
ys jagan good news to students who study in private schools
విద్య వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ విధంగా విద్యా వ్యవస్థను రూపొందించారు సీఎం జగన్. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేద విద్యార్థుల కోసం తీసుకున్న నిర్ణయం ఇది. విద్యా హక్కు చట్టం కింద ఏపీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేసింది ప్రభుత్వం.
ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో విద్యా హక్కు చట్టం కింద 25 శాతం సీట్లు కేటాయించాలని జగన్ సర్కార్ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి మార్చి 6 నుంచి 18 వరకు స్కూల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత పేద విద్యార్థులు తమకు నచ్చిన స్కూళ్లలో ఏప్రిల్ 7 వరకు రిజిస్ట్రేషన్ చసుకుంటారు. తొలి విడత కింద విద్యార్థుల ఎంపిక ప్రక్రియ ఏప్రిల్ 13న లాటరీ ద్వారా ఉంటుంది. రెండో విడత ఏప్రిల్ 25న లాటరీ ద్వారా విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు. ఈ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు రూ.8000, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు రూ.6500, గిరిజన ప్రాంతాల విద్యార్థులకు రూ.5000 లను ప్రభుత్వం చెల్లిస్తుంది.
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
This website uses cookies.