
ys jagan mohan reddy cabinet expansion
ys jagan mohan reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan mohan reddy మరోసారి అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రత్యేక ఏపీలో చంద్రబాబు నాయుడుకు ప్రజలు ఒకే సారి అవకాశం ఇచ్చారు. కాని జగన్ మాత్రం తనకు మరో సారి ప్రజలు అవకాశం ఇచ్చేలా ఇప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నాడు. తనపై ఉన్న ఆరోపణలు తూడ్చిపెట్టుకు పోయేలా సంక్షేమ పథకాలను అమలు చేయడం మొదలుకుని తన పార్టీ నాయకులు కింది స్థాయిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒక వైపు టీడీపీని బలహీన పర్చుతూనే మరో వైపు తన పార్టీకి బలం పెంచే విధంగా జగన్ ఒక పరిణితి చెందిన నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు త్వరలో ముహూర్తం పెట్టబోతున్నాడు. సీఎం జగన్ రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో జగన్ తన మంత్రి వర్గంలోకి కొత్త వారిని తీసుకునేందుకు గాను ఆలోచనల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో దాదాపుగా ఆరుగురు ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో పాటు పార్టీ బలోపేతం కోసం పని చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. దాంతో వారిని మంత్రి వర్గం నుండి తప్పించేందుకు సిద్దం అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఇక కొత్త వారికి ఎవరికి అవకాశం కల్పించాలనే విషయమై వచ్చే ఎన్నికలే ప్రధాన టార్గెట్ గా జగన్ నిర్ణయం తీసుకోబోతున్నాడు.
ys jagan mohan reddy cabinet expansion
ఎమ్మెల్యేల్లో కొందరు ప్రజల్లో మంచి పేరు దక్కించుకున్నారు. తమ పరిధిలో ఉన్న నిధులతో నియోజక వర్గంను అభివృద్ది చేసుకోవడంతో పాటు కింది స్థాయి వైకాపా నాయకులను అవసరంకు ఆదుకోవడం మొదలుకుని వారి కోసం ఏం చేసేందుకు అయినా సిద్దపడటం వంటి కారణాల వల్ల కొందరు ఎమ్మెల్యేలు అప్పుడే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖరారు చేసుకున్నారు. అందుకే అలాంటి వారికి మంత్రి పదవి ఇస్తే మరింతగా తమ పరిపాలన అందించి ప్రజల్లో నమ్మకం కలిగిస్తారని అందుకే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడు. 2024 లో రాబోతున్న ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని జగన్ మంత్రి వర్గ విస్తరణ చేయబోతున్నాడు. ఇంకా మూడు ఏళ్లు ఉండగానే జగన్ ys jagan mohan reddy ప్రయత్నాలు చూసి టీడీపీ గుండెలు జారుతూ ఉన్నాలంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
Boduppal Circle : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్లో రోడ్ల దుస్థితిపై వచ్చిన ఫిర్యాదులకు అధికారులు తక్షణమే…
Tirumala Tirupati Laddu : కలియుగ వైకుంఠం తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ముఖ్యమంత్రి చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.…
Allu Sneha Reddy : అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు…
Modi : తమిళనాడు Tamil Nadu దివంగత సిఎం, అన్నాడిఎంకే వ్యవస్థాపకురాలు జయలలితపై ప్రధాని నరేంద్ర మోడీ Modi ప్రసంశల…
PM Kisan : కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది. వివరాల…
Hyderabad: తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్…
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. మొన్నటి…
Pension : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు సంతోషకరమైన వార్త తెలియజేసింది. మార్చి 1, 2026 ఆదివారం…
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్–పాక్ మధ్య అణు యుద్ధం…
Punarvika : అరుదైన వ్యాధితో పోరాడుతున్న కర్నూలు జిల్లాకు చెందిన 11 నెలల చిన్నారి పునర్వికకు సోషల్ మీడియా వేదికగా…
IND vs ZIM : టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో టీమిండియా పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇకపై…
This website uses cookies.