Ys Jagan : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళా సాధికారత కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను తీసుకు వచ్చారని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ తెలియజేశారు. ప్రతి ఆడపడుచు కూడా వైయస్ జగన్ గారిని తమ సోదరునిగా భావిస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్నామని సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
మహిళా సాధికారత గురించి మాట్లాడే హక్కు కూడా గత ప్రభుత్వం కు లేదని అన్నారు. ఏపీలో మహిళలకు అన్ని రకాలుగా వసతులను కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం పాటు పడుతున్నది జగన్ ప్రభుత్వం అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలను నమ్మించి మోసం చేయగా ఈ సారి ప్రభుత్వం మాత్రం వారికి అండదండగా ఉంటూ పలు విషయాలలో వారికి మనో ధైర్యం గా నిలుస్తూ వారి విజయం వెనక ఉంటుందని అన్నారు.రాష్ట్రంలో మహిళలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
వైయస్ జగన్ రాష్ట్రంలో అక్క చెల్లి సామాజిక భద్రత మరి ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ కార్యక్రమాలను మరియు పథకాలను తీసుకు వచ్చారు. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా ఎన్నో పథకాలు ఉన్నాయని వారందరి కోసం జగన్ అన్న గా నిలిచేందుకు ఎప్పుడూ ఉంటాడు అని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క అక్క చెల్లి కూడా జగన్ మాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారని సజ్జల రామకృష్ణ తెలియజేశారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.