Ys Jagan : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త విని ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ కు వచ్చిన మంత్రి నిన్న సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు అలాగే తెలంగాణ మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి కుటుంబం తో సన్నిహితంగా ఉండే సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
మేకపాటి మరణవార్త తెలుసుకున్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళుతున్నారు. ఇప్పటికే వైయస్ షర్మిల అపోలో ఆసుపత్రికి వెళ్లి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపట్లో వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా వెళ్లే అవకాశం కనబడుతోంది
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
This website uses cookies.