
why there is no rahul gandhi bharat jodo yatra in gujarat
Ys Jagan : ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త విని ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. దుబాయ్ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్ కు వచ్చిన మంత్రి నిన్న సాయంత్రం ఒక కార్యక్రమానికి హాజరైనట్టుగా తెలుస్తోంది. మేకపాటి గౌతం రెడ్డి మృతి పట్ల పలువురు ఏపీ మంత్రులు అలాగే తెలంగాణ మంత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి కుటుంబం తో సన్నిహితంగా ఉండే సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Ys Jagan to Hyderabad
మేకపాటి మరణవార్త తెలుసుకున్న వెంటనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళుతున్నారు. ఇప్పటికే వైయస్ షర్మిల అపోలో ఆసుపత్రికి వెళ్లి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాసేపట్లో వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ కుటుంబానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా వెళ్లే అవకాశం కనబడుతోంది
Maha Shivratri : ఫిబ్రవరి 15, 2026న రానున్న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా, శివాలయ సందర్శనలో భక్తులు పాటించాల్సిన…
Today Horoscope 15th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు (ఆదివారం, 15 ఫిబ్రవరి 2026)…
T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
This website uses cookies.